విశాఖ‌ప‌ట్నం, మంగ‌ళూరు, పాదూరుల‌లోవ్యూహాత్మ‌కపెట్రోలియంరిజ‌ర్వు(ఎస్‌పిఆర్‌)నుజాతికిఅంకితంచేయ‌నున్నప్ర‌ధాన‌మంత్రి.

ఐఐటిధ‌న్వాద్‌, ఐఐఐటి ,ధార్వాడ్‌ల‌కుశంకుస్థాప‌న , ప‌లుఅభివృద్ధిప‌థ‌కాల‌నుప్రారంభించనున్నప్ర‌ధాన‌మంత్రి

ప్ర‌ధాన‌మంత్రిశ్రీన‌రేంద్ర‌మోదీ, రేపుఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనిగుంటూరు, త‌మిళ‌నాడులోనితిరుప్పూరు, క‌ర్ణాట‌క‌లోనిహుబ్లిల‌లోప‌ర్య‌టించ‌నున్నారు. ఈరాష్ట్రాల‌లోఆయ‌నప‌లుఅభివృద్ధిప‌థ‌కాల‌నుఆవిష్క‌రించ‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోప్ర‌ధాన‌మంత్రి:

మూడురాష్ట్రాలప‌ర్య‌ట‌న‌లోభాగంగాప్ర‌ధాన‌మంత్రిరేపుముందుగాగుంటూరుచేరుకుంటారు. గుంటూరులోనియేటుకూరుబైపాస్వ‌ద్దప్ర‌ధాన‌మంత్రిప‌లుప్రాజెక్టుల‌నుఆవిష్క‌రిస్తారు.

దేశఇంధ‌నభ‌ద్ర‌త‌నుమ‌రింతపెంచేందుకు, విశాఖ‌ప‌ట్నంలోఇండియన్స్ట్రాట‌జిక్పెట్రోలియంరిజ‌ర్వులిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ఎల్‌) ఏర్పాటుచేసిన 1.33 ఎం.ఎం.టివ్యూహాత్మ‌కపెట్రోలియంరిజ‌ర్వు(ఎస్‌.పి.ఆర్‌)నుప్ర‌ధాన‌మంత్రిజాతికిఅంకితంచేస్తారు.

అలాగేఒ.ఎన్‌.జి.సికిచెందినవ‌శిష్ట‌, ఎస్ 1 అభివృద్ధిప్రాజెక్టునుకూడాప్ర‌ధాన‌మంత్రిఆవిష్క‌రిస్తారు. ఈప్రాజెక్టుఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోకృష్ణా–గోదావ‌రి(కెజి) ఆఫ్‌షోర్బేసిన్‌లోఉంది.

అలాగే కృష్ణ‌పట్నంవ‌ద్దభార‌త్పెట్రోలియంకార్పొరేష‌న్లిమిటెడ్‌(బిపిసిఎల్‌) నిర్మించ‌త‌ల‌పెట్టినకొత్తటెర్మిన‌ల్ప‌నుల‌కుప్రధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు. ఈప్రాజెక్టుఆంధ్ర‌ప్ర‌దేశ్‌, దానిపొరుగురాష్ట్రాల‌లోగ్యాస్ఆధారితపారిశ్రామికయూనిట్ల‌కుఇదిఎంతోప్రోత్సాహ‌క‌రంగాఉంటుంది. అనంత‌రంప్ర‌ధాన‌మంత్రిత‌మిళ‌నాడులోనితిరుప్పూరుకుబ‌య‌లుదేరివెళ‌తారు.

త‌మిళ‌నాడులోప్ర‌ధాన‌మంత్రి:

త‌మిళ‌నాడులోనితిరుప్పూరువ‌ద్దగ‌లపెరుమ‌న్న‌లూరుగ్రామంవ‌ద్దప‌లుఅభివృద్ధిప్రాజెక్టుల‌నుప్ర‌ధాన‌మంత్రిప్రారంభించ‌నున్నారు.

తిరుప్పూరు, ఇఎస్ఐసిఆస్ప‌త్రికిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు. అత్యాధునిక‌సౌక‌ర్యాలుక‌లిగిన 100 ప‌డ‌క‌లఈఆస్ప‌త్రి , తిరుప్పూరు, దానిప‌రిస‌రప్రాంతాల‌లోఇ.ఎస్‌.ఐచ‌ట్టంప‌రిధికిందికివ‌చ్చేసుమారుల‌క్ష‌మందికార్మికులు, వారికుటుంబస‌భ్యుల‌కువైద్యసేవ‌లుఅందించేందుకుఉప‌యోగ‌ప‌డుతుంది.

తిరుచ్చివిమానాశ్ర‌యస‌మీకృతభ‌వ‌నానికిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు. చెన్నైవిమానాశ్ర‌యంఆధునీక‌ర‌ణకార్య‌క‌లాపాల‌కూప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

చెన్నైలోఇ.ఎస్‌.ఐ.సిఆస్ప‌త్రినిప్ర‌ధాన‌మంత్రిజాతికిఅంకితంచేస్తారు. ఈ 470 ప‌డ‌క‌లఅత్యాధునికస‌దుపాయాలుగ‌లఆస్ప‌త్రిఅన్నివిభాగాలకుచెందినవైద్యసేవ‌ల‌నుఅత్యంతనాణ్య‌త‌తోఅందిస్తుంది.

బిపిసిఎల్వారిఎన్నోర్కోస్ట‌ల్టెర్మిన‌ల్‌నుఈసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రిజాతికిఅంకితంచేస్తారు.

చెన్నైపోర్టునుంచిచెన్నైపెట్రోలియంకార్పొరేష‌న్లిమిటెడ్వారి(సిపిసిఎల్‌) మ‌నాలిరిఫైన‌రీకికొత్తక్రూడ్ఆయిల్పైప్‌లైన్స‌ర‌ఫ‌రాచేసేప్రాజెక్టునుప్ర‌ధానమంత్రిన‌రేంద్రమోదీప్రారంభిస్తారు. ఈపైప్‌లైన్నుమ‌రింతవిస్తృతభ‌ద్ర‌తాప్ర‌మాణాల‌తోనిర్మించారు. ఇదిక్రూడ్ఆయిల్‌నున‌మ్మ‌కంగా, సుర‌క్షితంగాస‌ర‌ఫ‌రాచేయ‌డంతోపాటుత‌మిళ‌నాడు, పొరుగురాష్ట్రాలఅవ‌స‌రాల‌నుతీరుస్తుంది.

ఎజి–డిఎంఎస్మెట్రోస్టేష‌న్నుంచివాష‌ర్‌మెన్‌పేట్మెట్రోస్టేష‌న్వ‌ర‌కుచెన్నైమెట్రోలోనిఒకసెక్ష‌న్కుపాసింజ‌ర్స‌ర్వీసునుప్ర‌ధాన‌మంత్రిప్రారంభిస్తారు. ఈ 10కిలోమీట‌ర్లసెక్ష‌న్చెన్నైమెట్రోతొలిద‌శ‌లోభాగం.

ప్ర‌ధాన‌మంత్రిఅక్క‌డినుంచిక‌ర్ణాట‌క‌లోనిహుబ్లీకిబ‌య‌లుతేరివెళ‌తారు.

క‌ర్ణాట‌క‌లోప్ర‌ధాన‌మంత్రి :

ప్ర‌ధాన‌మంత్రిరేపుజ‌రిపేమూడురాష్ట్రాలప‌ర్య‌ట‌న‌లోచివ‌ర‌గాక‌ర్ణాట‌క‌లోనిహుబ్లీకిచేరుకుంటారు. హుబ్లిలోనిగ‌బ్బుర్వ‌ద్దప‌లుప్రాజెక్టుల‌నుఆయ‌నప్రారంభిస్తారు. ధార్వాడ్ఇండియ‌న్ఇన్‌స్టిట్యూట్ఆఫ్టెక్నాల‌జీకి, అలాగేధార్వాడ్ఇండియ‌న్ఇన్‌స్టిట్యూట్ఆఫ్ఇన్ఫ‌ర్మేష‌న్టెక్నాల‌జీకిప్ర‌ధాన‌మంత్రిశంకుస్థాప‌నచేస్తారు.

ఈసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రిధార్వాడ్వ‌ద్దసిటీగ్యాస్పంపిణీప్రాజెక్టునుజాతికిఅంకితంచేస్తారు. ప‌రిశుభ్ర‌మైనఇంధ‌నాన్నిదేశప్ర‌జ‌ల‌కుఅందుబాటులోకితెచ్చేందుకుదేశ‌వ్యాప్తంగాసిటీగ్యాస్పంపిణీ (సిజిడి) నెట్వ‌ర్క్‌నుపెద్దఎత్తునవిస్త‌రింప‌చేసేందుకుప్ర‌భుత్వంఅధికప్రాధాన్య‌త‌నిస్తున్న‌ది.

దేశానికిఇంధ‌నభ‌ద్ర‌తక‌ల్పించేమ‌రోకీల‌కచ‌ర్య‌లోభాగంగాప్ర‌ధాన‌మంత్రి 1.5 ఎం.ఎం.టిసామ‌ర్ధ్యంగ‌లమంగ‌ళూరువ్యూహాత్మ‌కపెట్రోలియంరిజ‌ర్వు(ఎస్‌.పి.ఆర్), పాదూరువ‌ద్దఐ.ఎస్‌.పి.ఆర్‌.ఎల్ 2.5 ఎం.ఎం.టివ్యూహాత్మ‌కపెట్రోలియంరిజ‌ర్వునుప్ర‌ధాన‌మంత్రిజాతికిఅంకితంచేస్తారు.

18కిలోమీట‌ర్లపొడ‌వైనచిక్‌జ‌జూర్‌– మ‌య‌కొండసెక్ష‌న్డ‌బ్లింగ్మ‌రోముఖ్య‌మైనవిష‌యం. ఈసెక్ష‌న్190 కిలోమీట‌ర్లపొడ‌వైన‌హుబ్లీ– చిక్‌జ‌జూర్డ‌బ్లింగ్‌ప్రాజెక్టులొభాగం. ఇదినైరుతిరైల్వేలో బెంగ‌ళూరు– హుబ్బ‌లిమార్గంలోఉంది. డ‌బ్లింగ్ప‌నులవ‌ల్లబెంగ‌ళూరునుంచిహుబ్బ‌లి, బెల‌గావి, గోవా,పూణె, ముంబాయిప్ర‌ధానరైల్వేలైన్సామ‌ర్ధ్యంపెరుగుతుంది. దినితోరెళ్లుమ‌రింతవేగంగావెళ్ల‌డానికివీలుక‌లుగుతుంది.

హోస్పేట్‌–హుబ్లి– వాస్కోడగామాలైన్‌లో 346 కిలోమీట‌ర్లవిద్యుదీక‌ర‌ణప‌నుల‌నుప్ర‌ధాన‌మంత్రిప్రారంభిస్తారు. ఇదిరైళ్లప్ర‌యాణస‌మ‌యాన్నిత‌గ్గించ‌డంతోపాటు, డీజిల్వాడ‌కంత‌గ్గించ‌డంవ‌ల్ల‌గ్రీన్హౌస్వాయువుల (సిహెచ్‌జి) విడుద‌ల‌నుత‌గ్గిస్తుంది.

అంద‌రికీగృహవ‌స‌తిహామీకిఅనుగుణంగా , ప్ర‌ధాన‌మంత్రి, పి.ఎం.ఎ.వై(యు) ప‌థ‌కంకిందధార్వాడ్వ‌ద్దనిర్మించిన 2384 ఇళ్లఈ – గృహ‌ప్ర‌వేశాల‌నుప్ర‌ధానివీక్షిస్తారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 డిసెంబర్ 2025
December 15, 2025

Visionary Leadership: PM Modi's Era of Railways, AI, and Cultural Renaissance