‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకోవాల్సిందిగా పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం సమష్టి బాధ్యతతో పాటు దేశాభిమానానికి అద్దం పట్టే ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా ఆయన అభివర్ణించారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘స్వచ్ఛతతో ముడిపడ్డ ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఈ ఉద్యమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, దీనిని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను’’
swachhatahiseva.gov.in”
स्वच्छता से जुड़ी यह पहल बहुत उत्साहित करने वाली है। मेरा आह्वान है कि अधिक से अधिक लोग इस अभियान से जुड़ें और इसे सफल बनाएं।https://t.co/3dRWSUiDjy pic.twitter.com/xfCzdepe2C
— Narendra Modi (@narendramodi) September 23, 2025


