పౌరులంతా ‘హర్ ఘర్ తిరంగా’ (‘ఇంటింటా త్రివర్ణం’) ను సామూహిక ఉద్యమం రూపం లో జరుపుకొనే క్రమం లో భాగం గా వారి వారి సోశల్ మీడియా డిపి (డిస్ ప్లే పిక్చర్ ) స్ ను మువ్వన్నెల తో మార్పు చేసుకోవలసింది అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి ని చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న ఆగస్టు 2వ తేదీ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాలం లో- ఎప్పుడైతే మనం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను పాటించుకొంటున్నామో- ఇది మన దేశం #HarGharTiranga (‘ఇంటింటా త్రివర్ణం’) కై సిద్ధమైన కాలంగాను, మన మువ్వన్నెల జెండా యొక్క ఉత్సవాన్ని జరుపుకొనేటటువంటి ఒక సామూహిక ఉద్యమం గాను ఉంది. నేను నా యొక్క సోశల్ మీడియా పేజీల లో డిపి ని మార్చుకొన్నాను; మరి మీరు అందరు కూడా ఇదే పని ని చేయండి అంటూ కోరుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for #HarGharTiranga, a collective movement to celebrate our Tricolour. I have changed the DP on my social media pages and urge you all to do the same. pic.twitter.com/y9ljGmtZMk
— Narendra Modi (@narendramodi) August 2, 2022


