జల్ జీవన్ మిశన్ లో భాగం గా 12 కోట్ల ఇళ్ళ కు గొట్టపు మార్గం ద్వారా నీటి లభ్యత సమకూరడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
జల శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘ఈ గొప్ప కార్యసాధన కు గాను చాలా చాలా అభినందన లు. పల్లెల కు మరియు పేదల కు అవసరం అయినటువంటి ప్రతి ఒక్క సదుపాయాన్ని అందించడం కోసం మేం సాగిస్తున్న ప్రయాసల తాలూకు మంచి పరిణామాలు నిరంతరం గా ముందుకు వస్తూ ఉండడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! यह अत्यंत खुशी की बात है कि गांवों और गरीबों तक हर जरूरी सुविधा पहुंचाने के हमारे प्रयासों के सुपरिणाम निरंतर सामने आ रहे हैं। https://t.co/Jbl3V711I1
— Narendra Modi (@narendramodi) May 17, 2023


