కాగితాల ను ఇక మీదట ఉపయోగించకూడదు అంటూ త్రిపుర ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) శ్రీ మాణిక్ సాహా యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘సాంకేతిక విజ్ఞానాన్ని అక్కున చేర్చుకోవాలని మరియు పౌరుల జీవనం లో సకారాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు రావాలని త్రిపుర గట్టి గా ప్రయాసలు సాగిస్తూ ఉండడాన్ని గమనించడం భలే బాగుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Good to see Tripura making determined efforts to embrace technology and bring a positive difference in the lives of citizens. https://t.co/umfn5JSxcL
— Narendra Modi (@narendramodi) May 8, 2023


