ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
రామ్‌దరశ్ మిశ్రా జీ మరణం హిందీ, భోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని ప్రధానమంత్రి అన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రాందరశ్ మిశ్రా మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఆయన మరణం హిందీ, భోజ్‌పురి సాహిత్య రంగానికి తీరని లోటు. ఆయన తన ప్రసిద్ధ రచనలతో ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!"

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Chronic therapies power 11% growth in Indian pharma market in May

Media Coverage

Chronic therapies power 11% growth in Indian pharma market in May
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 జూన్ 2026
June 09, 2026

Viksit Bharat in Motion: PM Modi’s Leadership Delivers Heritage Pride, Defense Power, Economic Rise & Scientific Excellence