Inaugurates pilot Project of the 'World's Largest Grain Storage Plan in Cooperative Sector' in 11 PACS of 11 states
Lays foundation stone for additional 500 PACS across the country for construction of godowns & other agri infrastructure
Inaugurates project for computerization in 18,000 PACS across the country
“Cooperative sector is instrumental in shaping a resilient economy and propelling the development of rural areas”
“Cooperatives have the potential to convert an ordinary system related to daily life into a huge industry system, and is a proven way of changing the face of the rural and agricultural economy”
“A large number of women are involved in agriculture and dairy cooperatives”
“Modernization of agriculture systems is a must for Viksit Bharat”
“Viksit Bharat is not possible without creating an Aatmnirbhar Bharat”

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్  ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్  లలో  గిడ్డంగులు, ఇతర  వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్  కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా భారతమండపంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ‘‘సహకార్ సే సమృద్ధి’’లో ఇది ఒక కీలకమైన అడుగు అని, వికసిత్  భారత్  కోసం సాగుతున్న ప్రయాణంలో ప్రధానమైన మైలురాయి అని అన్నారు. వ్యవసాయం, రైతాంగ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో సహకార రంగం అతి పెద్ద శక్తి అని, అందుకే ఈ రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశామని చెప్పారు. నేడు ప్రారంభించిన ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణం’’ ప్రాజెక్టుతో దేశంలోని ప్రతీ మారుమూల ప్రాంతాల్లోనూ వేలాది గిడ్డంగులు, వేర్ హౌస్ లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇది, పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ వంటి  ప్రాజెక్టులు వ్యవసాయ రంగానికి ఒక కొత్త కోణం ఆవిష్కరిస్తాయని, వ్యవసాయం ఆధునికీకరణ సాధ్యమవుతుందని అన్నారు. 

 

సహకార సంఘాలు భారతదేశానికి అతి ప్రాచీన కాన్సెప్ట్  అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. చిన్న చిన్న వనరులన్నీ కూడగడితే ఎంత పెద్ద పని అయినా సాధించవచ్చునన్న నానుడి గురించి ప్రస్తావిస్తూ భారతదేశంలో ప్రాచీన కాలంలో గ్రామాల్లో ఈ నమూనానే అనుసరించారని తెలిపారు. ‘‘భారత ఆత్మనిర్భర సమాజానికి సహకార వ్యవస్థే పునాది. అది కేవలం ఒక వ్యవస్థ కాదు. ఒక విశ్వాసం, ఒక శక్తి’’ అని పిఎం శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ సహకార వ్యవస్థ, వనరులకు హద్దులేవీ లేవని, ఇది అసాధారణ ఫలితాలను అందిస్తుందని ఆయన చెప్పారు. రోజువారీ జీవితానికి చెందిన సాధారణ వ్యవస్థను ఒక పరిశ్రమగా పరివర్తన చేయగల సామర్థ్యం దానికి ఉన్నదంటూ గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చి వేసిన చరిత్ర దానికి ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ కొత్త మంత్రిత్వ శాఖ ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో మనుగడలో ఉన్న భాగాలన్నింటినీ ఒక్కటి చేయడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్ పిఓ) ఉదాహరణగా చూపుతూ గ్రామాల్లో చిన్న వ్యవసాయదారుల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్  పెరుగుతున్నదన్నారు. ఈ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కారణంగా దేశంలో ఏర్పాటు చేయతలపెట్టిన 10,000 ఎఫ్ పిఓల్ల 8,000 ఇప్పటికే పని చేయడం ప్రారంభించాయని ఆయన చెప్పారు. సహకార రంగ ప్రయోజనాలు ఇప్పుడు మత్స్యకారులు, పశుపాలక్  లను కూడా చేరుతున్నదన్నారు. మత్స్య రంగంలో 25,000 పైగా సహకార యూనిట్లు పని చేస్తున్నాయని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలో 2,00,000 పైగా సహకార సంఘాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. 

గుజరాత్  ముఖ్యమంత్రిగా తన అనుభవం గురించి ప్రస్తావిస్తూ సహకార సంఘ శక్తికి అమూల్, లిజ్జత్  పాపడ్ ల విజయం సజీవ నిదర్శనమని చెప్పారు. ఈ సంస్థల్లో మహిళల పాత్రను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సహకార రంగానికి సంబంధించిన విధానాల్లో మహిళలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆయన చెప్పారు. బహుళ రాష్ర్టాల సహకార సంఘాల చట్టం సవరించడం ద్వారా బోర్డుల్లో మహిళలకు ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

 

సంఘటిత శక్తితో రైతుల వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించగల సామర్థ్యం సహకార వ్యవస్థకు ఉన్నదని ప్రధానమంత్రి నొక్కి చెబుతూ నిల్వ వసతులను ఇందుకు ఉదాహరణగా చూపారు. సరైన నిల్వ మౌలిక వసతులు లేని కారణంగా రైతులు భారీగా నష్టపోతున్న విషయం గుర్తు చేస్తూ వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో రూ.1.25 లక్షల కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన  700 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజి వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకుని సరైన సమయంలో వాటిని విక్రయించుకునే వసతిని కల్పించేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కూడా ఈ వ్యవస్థ సహాయకారిగా ఉంటుందని చెప్పారు. 

‘‘వ్యవసాయ రంగం ఆధునికీకరణ కూడా వికసిత్  భారత్ నిర్మాణం అంత కీలక ప్రాధాన్యం గల అంశమే’’ అని చెబుతూ పిఏసిఎస్ ల వంటి ప్రభుత్వ వ్యవస్థలకు కొత్త పాత్రను అందించడం ప్రభుత్వ ధ్యేయమని ప్రధానమంత్రి అన్నారు. వేలాది పిఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలతో కలిసి ఈ కమిటీలు జన్ ఔషధి కేంద్రాలుగా కూడా పని చేస్తున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజిల్, ఎల్ పిజి సిలిండర్ల పంపిణీ వంటివి కూడా సహకార కమిటీలు చేపడుతున్నాయంటూ పలు గ్రామాల్లో పిఏసిఎస్ లు నీటి కమిటీల పాత్ర కూడా పోషిస్తున్నాయని తెలిపారు. ఇది కమిటీల ఉత్పాదకతను పెంచి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన వెల్లడించారు. ‘‘సహకార కమిటీలు నేడు గ్రామాల్లో ఉమ్మడి సేవా కేంద్రాల పాత్ర కూడా పోషిస్తూ వందలాది సదుపాయాలు అందిస్తున్నాయి’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఆధునిక టెక్నాలజీ, డిజిటల్  ఇండియా  రైతుల సేవలను మరింత ఉన్నత స్థాయికి చేర్చుతుందన్నారు. గ్రామీణ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుందని చెప్పారు. 

 

వికసిత్  భారత్  ప్రయాణంలో సహకార సంస్థల పాత్ర గురించి ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆత్మ నిర్భర్  భారత్  లక్ష్యానికి తమ వంతు సేవలందించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘ఆత్మనిర్భర్  భారత్ రానిదే వికసిత్  భారత్  సాధ్యం కాదు’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మనం దిగుమతులపై ఆధారపడుతున్న వస్తువుల జాబితాను సహకార సంఘాలు తయారుచేసి వాటిని స్థానికంగా ఉత్పత్తి చేయడానికి ఎలా సహాయపడగలమన్నది పరిశీలించాలని సూచించారు. ఉదాహరణకి వంటనూనెల ఉత్పత్తి గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే సహకార సంఘాలు ఇథనాల్  ఉత్పత్తికి సహాయపడడం ద్వారా ఇంధన అవసరాలకు ఆయిల్  దిగుమతుల ఆధారనీయతను తగ్గించవచ్చునని అన్నారు. అంతే కాదు పప్పు దినుసుల ఉత్పత్తిని తగ్గించడంపై కూడా సహకార సంఘాలు దృష్టి సారించాలని సూచించారు. అలాగే పలు వస్తువుల తయారీని కూడా సహకార సంఘాలు చేపట్టవచ్చునని ఆయన అన్నారు. 

ప్ర‌కృతి వ్యవసాయంలో సహకార సంఘాల పాత్రను కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. రైతులు ఊర్జదాతలు (ఇంధన తయారీదారులు), ఉర్వారక్  దాత (ఎరువుల తయారీదారులు) పాత్రను కూడా పోషించవచ్చునన్నారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల్లో సోలార్ పానెళ్ళ ఏర్పాటు, రూఫ్  టాప  సోలార్ పానెళ్ళ ఏర్పాటు వంటి విభాగాలపై కూడా సహకార సంఘాలు దృష్టి పెట్టవచ్చునని సూచించారు. గోబర్ ధన్, బయో సిఎస్ జి ఉత్పత్తి, చెత్త నుంచి ఎరువు తయారీ, సంపద సృష్టిని కూడా సహకార సంఘాలు చేపట్టవచ్చునని చెప్పారు. ఇవన్నీ దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు సహాయపడతాయని ఆయన అన్నారు. చిన్న రైతుల కృషికి ప్రపంచ బ్రాండింగ్ తేవడానికి ముందుకు రావాలని నఆయన సహకార సంఘాలకు ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. శ్రీ అన్న-చిరుధాన్యాలను ప్రపంచంలో డైనింగ్  టేబుల్స్  కు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. 

 

గ్రామీణ ఆదాయాలు పెంచడంలో సహకార సంఘాల పాత్రను నొక్కి చెబుతూ తన నియోజకవర్గం కాశీలో డెయిరీ సహకార సంఘాల పాత్రను ఆయన ప్రస్తావించారు.  అలాగే తేనె తయారీలో సహకార సంఘాల పాత్ర గురించి ప్రస్తావిస్తూ వీరి కృషి కారణంగా గత 10 సంవత్సరాల కాలంలో తేనె ఉత్పత్తి 75 వేల మెట్రిక్ టన్నుల నుంచి 1.5 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని, తేనె ఎగుమతి కూడా 28 వేల మెట్రిక్ టన్నుల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆయన చెప్పారు. ఇందులో నాఫెడ్, ట్రైఫెడ్  పాత్ర కీలకమన్న విషయం ప్రధానమంత్రి ఆమోదిస్తూ ఈ సంఘాలు తమ పరిధి విస్తరించుకోవాలని సూచించారు. 

డిజిటల్  చెల్లింపులు,  ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాల గురించి నొక్కి చెబుతూ పిఏసిఎస్  లు కూడా ప్రత్యక్ష, డిజిటల్  చెల్లింపులను చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు. భూసార పరీక్షలు, సాయిల్  హెల్త్ కార్డుల ప్రచారంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.
సహకార సంఘాల్లో యువత, మహిళల పాత్ర గురించి కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు. సహకార సంఘాలతో అనుబంధం గల వ్యవసాయదారులు భూసార పరీక్షలు నిర్వహించి అందుకు దీటుగా వ్యవసాయ ఉత్పత్తులు చేయడంపై శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.  ఇది సహకార రంగంలో కొత్త వాతావరణం కల్పించి నూతన శక్తిని అందిస్తుందన్నారు. సహకార రంగంలో నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య శిక్షణ ప్రాధాన్యతను కూడా ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ‘‘పిఏసిఎస్ లు, సహకార సంఘాలు పరస్పరం నేర్చుకోవాలి’’ అని సూచిస్తూ అత్యుత్తమ ప్రమాణాలు పరస్పరం తెలియచేసుకునేందుకు ఒక పోర్టల్  తయారుచేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీని వల్ల ఆన్ లైన్ శిక్షణకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఆకాంక్షాపూరిత జిల్లాల కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ దీని వల్ల జిల్లాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడిందని, అదే తరహా వ్యవస్థ సహకార రంగంలో కూడా రావాలని ఆయన సూచించారు. ప్రజల్లో విశ్వాసం పెంచడానికి సహకార సంఘాల ఎన్నికల్లో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి ప్రస్తావించారు.  

 

సహకార సంఘాలను సుసంపన్నతకు పునాదిగా చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి తెలియచేస్తూ రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల ఆదాయం గల సహకార సంఘాలపై సెస్ ను 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ఇది కమిటీల మూలధనం పెరగడానికి దోహదపడడంతో పాటు అవి ఒక కంపెనీగా ఏర్పడేందుకు అవకాశాలు పెంచాయని చెప్పారు. ప్రత్యామ్నాయ పన్నుల విభాగంలో కూడా సహకార సంఘాలు, కంపెనీల మధ్య గల వ్యత్యాసాన్ని గుర్తు చేస్తూ దీన్ని పరిగణనలోకి తీసుకుని సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం ద్వారా సహకార సంఘాలు, కంపెనీల మధ్య సమానత్వం తీసుకురావడం సాధ్యమయిందన్నారు. విత్ డ్రాయల్స్  పై టిడిఎస్ అంశం పరిష్కరించడంలో భాగంగా సహకార సంఘాల వార్షిక  విత్ డ్రాయల్ పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.3 కోట్లకు పెంచినట్టు చెప్పారు. ఈ దిశగా సంఘటితంగా చేసే కృషి దేశంలో సంఘటిత అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుందన్న విశ్వాసం ప్రకటిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ అర్జున్ ముందా, కేంద్ర వాణిజ్య మంత్రి శ్రీ పీయూష్ గోయెల్  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

పూర్వాపరాలు
రూ.2500 కోట్లు పైబడిన  పెట్టుబడితో ఈ భారీ  ప్రాజెక్టును ఆమోదించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రస్తుతం  పని  చేస్తున్న  000  పిఏసిఎస్  లను నిరంతరాయ  సంఘటితత్వం, అనుసంధానితతో  ఎంటర్  ప్రైజ్  రిసోర్స్  ప్లానింగ్  (ఇఆర్ పి) ఆధారిత జాతీయ  సాఫ్ట్  వేర్  లోకి  మారుస్తారు. ఈ పిఏసిఎస్ లను రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా నబార్డ్ తో అనుసంధానం చేయడం వల్ల పిఏసిఎస్ ల నిర్వహణా సామర్థ్యాలు మెరుగుపడి వాటి పాలన మెరుగుపడుతుంది. కోట్లాది మంది చిన్న, మధ్యతరహా వ్యవసాయదారులకు సహాయకారి అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం నబార్డ్  అభివృద్ధి చేసిన జాతీయ స్థాయి ఉమ్మడి సాఫ్ట్  వేర్  దేశంలో పిఏసిఎస్ ల విభిన్న అవసరాలను తీర్చేందుకు సహాయపడుతుంది. ఇఆర్  పి సాఫ్ట్ వేర్ తో 18,000 పిఏసిఎస్ లను చేర్చే కృషి పూర్తయింది. ప్రాజెక్టు అమలులో ఇది ఒక కీలక మైలురాయి. 

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Have to isolate dimaagi Naxals’: PM Modi in Independence Day speech from Red Fort

Media Coverage

‘Have to isolate dimaagi Naxals’: PM Modi in Independence Day speech from Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
12 Years of Transformation: PM Modi Highlights India’s Progress in Independence Day Address
August 15, 2026

In his Independence Day address, Prime Minister Shri Narendra Modi highlighted India’s transformation over the last 12 years, outlining the progress made across manufacturing, digital infrastructure, basic amenities, energy security, youth empowerment, innovation, social security and other key sectors.

Key highlights from the Prime Minister’s address include:

1. Manufacturing: Scale and Self-Reliance

Over the last 12 years:

  • Defence production has increased nearly 4 times.
  • Khadi and Village Industries production has increased nearly 5 times.
  • Electronics manufacturing has increased nearly 7 times.
  • Modern railway coach production has increased 21 times.
  • Mobile phone production has increased 35 times.

2. Digital India and Innovation

The Prime Minister highlighted the rapid expansion of India’s digital and innovation ecosystem:

  • Internet consumers have increased nearly 4 times.
  • Patent grants have increased 4 times.
  • Digital transactions have increased around 100 times.
  • India has built a significantly larger digital and innovation ecosystem.

3. Faster Delivery of Basic Amenities

The Prime Minister highlighted the faster pace at which basic facilities are reaching ordinary citizens:

  • Tap-water connections have been provided at an average annual pace nearly 15 times faster.
  • LPG connections have been provided at an annual pace nearly 6 times faster.
  • Toilets for the poor have been constructed at an annual pace nearly 4 times faster.
  • Pucca houses for the poor have been provided at an annual pace nearly 3 times faster.
  • Hundreds of obsolete laws have been abolished.
  • Modern public transport, including metro systems, has reached several more cities.

4. Building the Semiconductor Ecosystem

The Prime Minister highlighted India’s progress in building domestic semiconductor capabilities:

  • India earlier had no major semiconductor manufacturing plant.
  • A complete semiconductor ecosystem is now being built in India.
  • Three semiconductor plants have been initiated.
  • India has also started exporting chips.

5. Securing Critical Minerals

Highlighting the importance of critical minerals for emerging technologies, the Prime Minister referred to the steps being taken to strengthen India’s capabilities in this sector:

  • National Critical Mineral Mission has been launched.
  • Critical Mineral Corridor has been announced in the Budget.
  • Agreements have been signed with several countries for critical mineral supplies.

6. Strengthening Energy Security

The Prime Minister underlined that energy security is an essential condition for building a developed India, particularly as technologies such as chips, AI and data centres require huge quantities of electricity.

Underlining the role of nuclear energy, the Prime Minister highlighted:

  • The SHANTI Act as a major reform in the nuclear energy sector.
  • India crossing an important milestone in Fast Breeder Nuclear Technology.
  • The potential of the technology to play a major role in making India self-reliant in nuclear fuel.

7. Expanding Oil and Gas Exploration

The Prime Minister highlighted the change in India’s approach towards offshore exploration:

  • Nearly 99% of India’s offshore area was earlier classified as a No-Go Area.
  • The approach has now changed from No-Go Area to Go Ahead Area.
  • Previously restricted areas have been opened for exploration.
  • This has created possibilities for discovering new oil and gas reserves.

8. Energy Diversification

The Prime Minister highlighted the rapid expansion in different sources of energy.

City Gas Distribution

  • 2014: Available in fewer than 70 cities.
  • Today: Available in around 700 cities.

Piped Cooking Gas

 

  • 2014: Around 20–22 lakh households.
  • Today: Nearly 1.75 crore households.

Solar Energy

 

  • 2014: Around 2 GW.
  • Today: Around 160 GW.

PM Surya Ghar Muft Bijli Yojana

 

  • The scheme has crossed 50 lakh households.
  • Lakhs of families are benefiting through lower or zero electricity bills.
  • Families can also sell surplus electricity and earn.
  • Assistance of up to around ₹80,000 per household is available.

9. Railways: Electrification and Future Fuels

The Prime Minister highlighted the transformation of Indian Railways:

  • In 2014, after nearly 90 years, only around 30% of the railway network had been electrified.
  • Today, Indian Railways has moved towards near-complete electrification.
  • India has started work on its first Made-in-India hydrogen train.
  • It is being developed as the world’s longest and most powerful hydrogen train.

10. India’s Resilience During Global Crises

The Prime Minister said that the capabilities built over the last 10–12 years were tested during:

  • COVID-19 pandemic.
  • Russia-Ukraine war.
  • Conflicts in West Asia.

11. Affordable Fertiliser for Farmers

Highlighting the Government’s efforts to protect farmers from high global fertiliser prices, the Prime Minister stated:

  • Urea: Around ₹3,000 per bag internationally; Indian farmers get it for less than ₹300.
  • DAP: More than ₹5,000 internationally; Indian farmers get it for ₹1,350.

12. Trade and Export Opportunities

The Prime Minister highlighted the new opportunities being created for Indian producers and exporters:

  • Since 2014, India has entered into FTAs with around 40 countries.
  • New opportunities have opened for agriculture, fisheries, MSMEs, textiles and other export sectors.

13. Youth at the Centre of Viksit Bharat

The Prime Minister said that India’s youth have a major role in building Viksit Bharat and highlighted the new pathways opened up for them:

  • Startup India: New avenues for innovation and entrepreneurship.
  • ₹1 lakh crore Research Fund: New opportunities for young researchers.
  • Digital India: Empowerment through affordable data.
  • Skill India: National skills ecosystem.
  • Space Sector: Opened for private participation.
  • National Drone Policy: New opportunities for young entrepreneurs and innovators.
  • Khelo India: Strengthened sports ecosystem.

14. Education and Innovation

The Prime Minister highlighted the expansion of educational and innovation opportunities:

  • National Education Policy 2020: Introduced after a gap of 35 years.
  • Universities: Fewer than 350 during 2004–2014; around 650 new universities added in the following decade.
  • Medical Colleges: Fewer than 400 before 2014; around 850 today.
  • More than 10,000 Atal Tinkering Labs have been established in schools.
  • Focus has been placed on developing a technology and innovation mindset from an early age.

15. Startups, Space and AI

The Prime Minister highlighted India’s growing startup and innovation ecosystem:

  • An Indian space startup has launched a Made-in-India rocket.
  • India now has around 2.5 lakh registered startups.
  • AI is creating new opportunities for young Indians.
  • India hosted the AI Impact Summit this year.

16. New Sectors and New Opportunities

Bioeconomy

  • 2014: Around ₹60,000 crore.
  • Today: Nearly ₹20 lakh crore.
  • The expansion is creating new jobs and entrepreneurial opportunities.

Electric Vehicles

 

  • Towards the end of the previous decade: Around 1.5 lakh EVs sold annually.
  • Last year: Around 25 lakh EVs sold.

Aviation

 

  • New airports and routes are creating employment.
  • MRO is opening new opportunities.
  • India is moving towards Made-in-India aircraft manufacturing.
  • The Made-in-India C-295 defence transport aircraft has successfully completed its flight.

17. Rural Empowerment through SVAMITVA

The Prime Minister highlighted the impact of the SVAMITVA initiative:

  • Around 3.25 crore families have received property cards.
  • Around ₹140 lakh crore of economic potential has been unlocked in rural areas.
  • Property records are enabling villagers to access bank loans against their property.
  • New avenues for rural employment, self-employment and entrepreneurship have opened up.

18. Growth in Defence Exports

The Prime Minister highlighted the expansion of India’s defence exports:

  • Defence exports have increased more than 50 times.
  • Indian defence equipment is now exported to around 100 countries.

19. Women-Led Development: Lakhpati Didi

Highlighting the growing role of women in India’s development:

  • The target of 3 crore Lakhpati Didis has been achieved.
  • Women from general, Dalit, backward and tribal families have become Lakhpati Didis.

20. Expanding Social Security

The Prime Minister highlighted the expansion of social security coverage:

  • Before 2014, around 25 crore people were covered by social security.
  • Today, around 100 crore Indians are covered by one or another social security scheme.

21. Ayushman Bharat

The Prime Minister highlighted the financial relief provided to families through Ayushman Bharat:

  • Beneficiary families have avoided an estimated ₹2 lakh crore in medical expenditure.