సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘సంత్ రవిదాస్ గారి జయంతి నేపథ్యంలో ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు మనం ఆయన ప్రబోధాలను స్మరించుకుంటాం. ఈ సందర్భంగా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా న్యాయమైన, సామరస్యపూర్వక, సుసంపన్న సమాజం కోసం మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. ఈ మేరకు అనేక కార్యక్రమాల ద్వారా పేదలకు సేవ, సాధికారత కల్పన ద్వారా ఆయన చూపిన బాటలో లక్ష్య సాధనకు కృషి చేద్దాం.’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
संत रविदास जी की जयंती पर उन्हें नमन करते हुए हम उनके महान संदेशों का स्मरण करते हैं। इस अवसर पर उनके विचारों के अनुरूप न्यायप्रिय, सौहार्दपूर्ण और समृद्ध समाज के अपने संकल्प को दोहराते हैं। उनके मार्ग पर चलकर ही हम कई पहलों के जरिए गरीबों की सेवा और उनका सशक्तिकरण कर रहे हैं। pic.twitter.com/kKuhw7cB8H
— Narendra Modi (@narendramodi) February 5, 2023