సర్ ఛోటూ రామ్ జీ కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
రైతుల కు సర్ ఛోటూ రామ్ జీ చేసిన సేవలను ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, ‘ఆయన పోరాటం ఒక్క రైతుల హక్కుల కే పరిమితం కాలేదు; తను సమాజం లో శ్రామికులు, బలహీన వర్గాల వారితో పాటు దోపిడి కి గురైన వర్గాల స్వరం గా కూడా మారారు’ అన్నారు. సమాజ అభ్యున్నతి కి ఆయన అందించిన తోడ్పాటు ను ఎల్లవేళలా స్మరించుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
जन सेवा और किसान कल्याण के लिए अपना जीवन समर्पित करने वाले सर छोटू राम जी को उनकी जयंती पर शत-शत नमन। उन्होंने न केवल देश के अन्नदाताओं के अधिकारों के लिए संघर्ष किया, बल्कि वे मजदूरों, वंचितों और शोषितों की भी आवाज बने। समाज के उत्थान में उनका योगदान सदैव अविस्मरणीय रहेगा। pic.twitter.com/8jiTPgzVA7
— Narendra Modi (@narendramodi) November 24, 2020


