ఇవాళ భారత విప్లవకారుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవపూర్వక నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన అంకితభావాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఎక్స్ పోస్టులో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా భారతీయులందరి తరఫున ఆయనకు గౌరవ నివాళులర్పిస్తున్నాను. స్వాతంత్య్ర సమరంలో ఆయన చూపిన తెగువ, అంకితభావం, సేవ చిరస్మరణీయం. వికసిత్ భారత్ నిర్మాణానికి ఆయన పరాక్రమం, నిర్భయత గొప్ప ప్రేరణనిస్తాయి.”
सभी देशवासियों की ओर से भारत माता के कर्मठ सपूत श्यामजी कृष्ण वर्मा को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। आजादी के आंदोलन में उनके साहस, समर्पण और सेवाभाव को सदैव श्रद्धापूर्वक स्मरण किया जाएगा। उनकी वीरता और निर्भीकता की गाथा विकसित भारत के निर्माण के लिए भी एक बड़ी…
— Narendra Modi (@narendramodi) October 4, 2025


