PM Modi condemns terror attack on Uri, Jammu and Kashmir
I assure the nation that those behind this despicable attack will not go unpunished: PM
We salute all those martyred in Uri. Their service to the nation will always be remembered: PM
PM Modi speaks to Home Minister Rajnath Singh & Raksha Mantri Manohar Parrikar, takes stock of situation in Uri

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ ఉదయం జమ్ము & కశ్మీర్ లోని ఉరీ లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

“ఉరీ లో జరిగిన పిరికిపంద తరహా ఉగ్రవాది దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హేయమైన దాడి వెనుక ఉన్న వారు శిక్ష నుండి తప్పించుకోలేరు అని నేను దేశానికి హామీని ఇస్తున్నాను.

ఉరీ లో మృతవీరులందరికీ మేము నమస్కరిస్తున్నాము. దేశానికి వారు చేసిన సేవను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల దు:ఖంలో నేను పాలుపంచుకొంటున్నాను.

పరిస్థితిని గురించి హోం మంత్రితోను, రక్షణ మంత్రి తోను నేను మాట్లాడాను. రక్షణ మంత్రి పరిస్థితిని పరిశీలించడం కోసం స్వయంగా జమ్ము & కశ్మీర్ కు వెళ్లనున్నారు ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties

Media Coverage

'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 04 ఆగష్టు 2026
August 04, 2026

From Auto PLI to Ramsar Sites: How India is Winning on Every Front Under PM Modi