హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల దేశ వ్యాప్తం గా ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహం తాలూకు చిత్రాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి పలు ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు:
‘‘అలౌకికమైనటువంటి దృశ్యం. దేశం యొక్క జలాలలో, భూమి మీద మరియు గగనం లోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడడం చూసి భారతీయులు ఆహ్లాదభరితులు అవుతున్నారు. #HarGharTiranga”
‘‘ఈ ఉత్సాహానికి ప్రణామాలు. మువ్వన్నెల జండా అంటే అసమానమైనటువంటి సమ్మానం తాలూకు ఈ సాహసిక దృశ్యం భారతీయుల యొక్క ఉత్సాహాన్ని మరియు ఉల్లాసాన్ని చాటిచెప్తున్నది. #HarGharTiranga”
‘‘అద్భుతం. భారతదేశం యొక్క భావి కర్ణధారుల తో నిండిపోయిన ఈ తరహా తిరంగా యాత్ర లు ప్రతి ఒక్కరి లో దేశ భక్తి యొక్క సమధికోత్సాహాన్ని నింపివేసేవి గా ఉన్నాయి. #HarGharTiranga”
“ఇది విశాఖపట్నం ప్రజలు చేపట్టిన ఒక ఘనమైన సామూహిక ప్రయత్నం. #HarGharTiranga పట్ల వ్యక్తం అవుతున్నటువంటి ఈ యొక్క ఉత్సాహాన్ని నేను ప్రశంసిస్తున్నాను.”
‘‘#HarGharTiranga అభియాన్ తో ముడిపడ్డ భావన ను మరింతగా బలపరచేలా లద్దాఖ్ లో చేపట్టినటువంటి ఉత్కృష్ట ప్రయాస ను కనులారా కాంచండి.’’ అని పేర్కొన్నారు.
इस जज्बे को प्रणाम! तिरंगे के प्रति अतुलित सम्मान का यह साहसिक दृश्य भारतीयों के उत्साह और उमंग को दर्शाता है। #HarGharTiranga https://t.co/j6bzoxsNT7
— Narendra Modi (@narendramodi) August 12, 2022
अद्भुत! भारत के भावी कर्णधारों से भरी ऐसी तिरंगा यात्राएं हर किसी में राष्ट्रभक्ति का जोश भरने वाली हैं। #HarGharTiranga https://t.co/fs042nkJKx
— Narendra Modi (@narendramodi) August 12, 2022
This is a great collective effort by the people of Visakhapatnam. I admire the enthusiasm towards #HarGharTiranga. https://t.co/B4gRa1KBrM
— Narendra Modi (@narendramodi) August 12, 2022
An excellent effort in Ladakh that will further the spirit of #HarGharTiranga movement. https://t.co/Pylwle1E8U
— Narendra Modi (@narendramodi) August 12, 2022


