ప్రభుత్వ నాయకుడిగా ప్రజాసేవలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఉపరాష్ట్రపతి చేసిన పోస్టుకు ప్రధాని స్పందిస్తూ ఇలా అన్నారు:
‘‘ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గారు, మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన దేశానికి సేవ చేయడం, 140 కోట్ల భారతీయుల కలల్నీ, ఆశయాలనీ నెరవేర్చేందుకు కృషి చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను.’’
Thank you for your kind words, Vice President CP Radhakrishnan Ji. It is my honour to serve our nation and work towards fulfilling the dreams and aspirations of 140 crore Indians.@CPR_VP https://t.co/KPF06LEmiq
— Narendra Modi (@narendramodi) October 9, 2025


