మహాష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో నిర్వహించిన దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్నారు.

మహాష్టమి శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో నిర్వహించిన దుర్గా పూజ వేడుకల్లో పాల్గొన్నారు. 

చిత్తరంజన్ పార్క్‌కు బెంగాలీ సంస్కృతితో బలమైన అనుబంధం ఉందన్న ప్రధానమంత్రి.. ఇక్కడ జరిగే వేడుకలు సమాజంలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు.

 

ప్రజలందరి అనందం, సంక్షేమం కోసం ఆయన ప్రార్థనలు చేశారు. 

వేడుకలోని ముఖ్యాంశాలను ప్రధాని పంచుకుంటూ.. “ఢిల్లీలోని గుర్తుండిపోయే దుర్గాపూజ వేడుకలోని ముఖ్యాంశాలు! అంతటా ఆనందం, సంక్షేమం నెలకొనాలి” అని అన్నారు. 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"ఈ రోజు మహాష్టమి శుభ సందర్భంగా నేను దుర్గా పూజ వేడుకల్లో పాల్గొనడానికి ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌కు వెళ్లాను. బెంగాలీ సంస్కృతితో చిత్తరంజన్ పార్క్‌కు బలమైన అనుబంధం ఉంది. ఈ వేడుకలు మన సమాజంలో ఐక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని నిజంగా తెలియజేస్తాయి. అందరి ఆనందం, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశాను."

 

“আজ মহা অষ্টমীর পুণ্যদিনে, আমি দিল্লীর চিত্তরঞ্জন পার্কের দুর্গাপুজোয় অংশ নিতে গিয়েছিলাম। চিত্তরঞ্জন পার্ক, বাঙালী সংস্কৃতির সঙ্গে ওতপ্রোতভাবে জড়িত। আমাদের সমাজের ঐক্য ও সাংস্কৃতিক প্রাণময়তার প্রকৃত রূপ ফুটে ওঠে এই অনুষ্ঠানগুলিতে। সকলের সুখ ও কল্যানের জন্যে প্রার্থনা করেছি আমি।”

 

“Highlights from the celebration, stating: “Highlights from a very memorable Durga Puja celebration in Delhi! May there be joy and prosperity all around….” 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జనవరి 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision