ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో డాక్టర్ల కు, నర్సుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘భారతదేశం చరిత్ర ను లిఖించింది.

మనం భారతదేశ విజ్ఞాన శాస్త్రం, తత్పరత మరియు భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజల సామూహిక ఉత్సాహం ల తాలూకు విజయాన్ని ఆస్వాదిస్తున్నాం.

టీకాల ను ఇప్పించే కార్యక్రమం లో 100 కోట్ల వ మైలురాయి ని అధిగమించిన సందర్భం లో భారతదేశాని కి అభినందన లు.

ఈ ఘనమైనటువంటి కార్యాన్ని సిద్ధింప చేసుకోవడం కోసం శ్రమించిన మన డాక్టర్ లు, నర్సుల తో పాటు ఈ పని లో పాలుపంచుకొన్న వారు అందరికీ ఇవే కృతజ్ఞతలు. #VaccineCentury’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India launches indigenous silicon photonics tech at IIT Madras in semiconductor self-reliance push

Media Coverage

India launches indigenous silicon photonics tech at IIT Madras in semiconductor self-reliance push
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఏప్రిల్ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength