ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాలను లోక్సభ స్పీకర్ విడుదల చేసి,  మొదటి కాపీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, 2014 లో భారతదేశం నిర్ణయాత్మక నాయకత్వం కోసం చూసిందన్నారు. ప్రధానమంత్రి యొక్క మన్ కి బాత్ కు కృతజ్ఞత తెలుపుతూ, “సంవత్సరాలుగా రేడియో పడిపోయింది. కానీ రేడియో ఒక బలమైన మాధ్యమంగా గుర్తించిన ప్రధాన మంత్రి దానిని ప్రజలతో నేరుగా సంభాషించడానికి ఉపయోగిస్తున్నారు.” అని ఆయన అన్నారు.   

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
From 91,000 Km To 1.46 Lakh Km: India Built World’s 2nd Largest Highway Network In Just A Decade—Details

Media Coverage

From 91,000 Km To 1.46 Lakh Km: India Built World’s 2nd Largest Highway Network In Just A Decade—Details
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 జూలై 2025
July 20, 2025

Empowering Bharat Citizens Appreciate PM Modi's Inclusive Growth Revolution