నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘నాగాలాండ్ విధాన స‌భ స్పీక‌ర్ విఖో-ఒ యోశు మ‌ర‌ణం తో ఖిన్నుడిన‌య్యాను. ఆయ‌న నాగాలాండ్ ప్ర‌గ‌తి కోసం త‌న జీవితాన్ని అంకితం చేసినటువంటి మరియు శ్రద్ధాళువైనటువంటి నేత‌. ఈ దుఃఖ ఘడియ‌ల లో ఆయ‌న కుటుంబాని కి మ‌రియు ఆయన మ‌ద్ద‌తుదారుల‌ కు క‌లిగిన శోకం లో నేను కూడా పాలు పంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost

Media Coverage

Centre Earns Rs 800 Crore From Selling Scrap Last Month, More Than Chandrayaan-3 Cost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 నవంబర్ 2025
November 09, 2025

Citizens Appreciate Precision Governance: Welfare, Water, and Words in Local Tongues PM Modi’s Inclusive Revolution