పశ్చిమ బంగాల్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగుపాటు కారణం గా ప్రాణనష్టం జరగడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో, ‘‘పశ్చిమ బంగాల్ లో కొన్నిప్రాంతాల లో పిడుగులు పడి తమ ప్రియతముల ను కోల్పోయిన వారందరికీ ఇదే నా సంతాపం. ఈ ఘటనల లో గాయపడిన వారు త్వరగా స్వస్థత పొందాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Pained by the loss of lives due to a fire at a factory in Pune, Maharashtra. Condolences to the bereaved families.
— Narendra Modi (@narendramodi) June 7, 2021


