హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని దివ్య థాడిగోల్, ఈశ సింహ్ మరియు పలక్ గారు లు గెలిచినందుకు గాను వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో,
‘‘ఏశియాన్ గేమ్స్ లో శూటింగ్ లో మరొక పతకం దక్కింది.
10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని దివ్య థాడిగోల్, ఈశ సింహ్ మరియు పలక్ గారు లు గెలిచినందుకు గాను వారికి ఇవే అభినందన లు. వారు వారి యొక్క భావి ప్రయాసల లో సైతం రాణించుదురు గాక. వారు సాధించిన సాఫల్యం అనేక మంది ఔత్సాహిక క్రీడాకారుల కు ప్రేరణ ను అందించేదే.’’ అని పేర్కొన్నారు.
Another medal in Shooting at the Asian Games!
— Narendra Modi (@narendramodi) September 29, 2023
Congratulations to Divya Thadigol, Esha Singh and Palak on winning a Silver Medal in the 10m Air Pistol Women's team event. Best wishes to them for their future endeavours. Their success will motivate several upcoming sportspersons. pic.twitter.com/clQrQMgbpE


