It is important to use latest technology when it comes to agriculture. Farmers gain immensely thanks to technology: PM Modi
We are working towards doubling farmer incomes by 2022, says PM Modi
Our cooperation with Israel is diverse and benefits both our nation: PM Modi

గుజ‌రాత్ లోని సాబ‌ర్ కాంఠా జిల్లాలో వాద్ రాడ్ లో సెంట‌ర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ వెజిట‌బుల్స్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ మ‌రియు ఇజ్రాయ‌ల్ ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ ఈ రోజు సంద‌ర్శించారు.

ఈ కేంద్రం సాధించిన వివిధ విజ‌యాల‌ను వారి దృష్టికి తీసుకు రావ‌డ‌మైంది. క‌చ్ జిల్లా కుకామా లో సెంట‌ర్ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్ ఫ‌ర్ డేట్ పామ్స్ ను వారు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. వారు క‌చ్ఛ్ జిల్లా కు చెందిన వ్య‌వ‌సాయ‌దారుల‌తో సంభాషించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ వ్య‌వ‌సాయ రంగాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని ఒక దేశాన్ని ఏ విధంగా పరివర్తన చెందించవచ్చో ఇజ్రాయ‌ల్ మార్గాన్ని చూపించింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగంలో సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం ముఖ్యమని ఆయ‌న పేర్కొన్నారు. 2022 వ సంవ‌త్స‌రం క‌ల్లా రైతుల ఆదాయాల‌ను రెట్టింపు చేసే దిశ‌గా భార‌త‌దేశం ఏ విధంగా కృషి చేస్తున్న‌దీ ఆయ‌న వివ‌రించారు. సేద్యంలో నీటిపారుద‌ల మ‌రియు వినూత్న ప‌ద్ధ‌తులపై శ్ర‌ద్ధ వ‌హించ‌డం ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles

Media Coverage

Defence ministry inks Rs 5,083 cr pact for acquisition of six Mk-III light helicopters and missiles
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మార్చి 2026
March 04, 2026

Citizens Celebrate Colours of Confidence: PM Modi's Vision Powers Holi Joy, Jobs, Security, and Global Trust