|
వ.సం. |
ఒప్పందాలు... ఒడంబడికలు |
రంగం |
|
1 |
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030] |
సమగ్ర పత్రం |
|
2 |
చోళ రాగి ఫలకాల అప్పగింత |
సంస్కృతి |
|
3 |
భారత్-నెదర్లాండ్స్ మధ్య చలనశీలత, వలసలపై అవగాహన ఒప్పందం |
చలనశీలత-వలసలు |
|
4 |
ధోలేరాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్కు మద్దతుపై టాటా ఎలక్ట్రానిక్స్-ఏఎస్ఎంఎల్ మధ్య అవగాహన ఒప్పందం |
సెమీకండక్టర్ రంగం |
|
5 |
కీలక ఖనిజాల రంగంలో సహకారంపై భారత గనుల మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం |
కీలక ఖనిజాలు |
|
6 |
గుజరాత్లోని కల్పసర్ ప్రాజెక్ట్ సంబంధిత సాంకేతిక సహకారంపై భారత జలశక్తి మంత్రిత్వ శాఖ-నెదర్లాండ్స్ మౌలిక సదుపాయాలు-జల నిర్వహణ మంత్రిత్వ శాఖ మధ్య ఆసక్తి వ్యక్తీకరణ ఒడంబడిక |
జలవనరులు |
|
7 |
గ్రీన్ హైడ్రోజన్ సహకార విస్తృతిపై భారత్-నెదర్లాండ్స్ భవిష్య ప్రణాళిక |
పునరుత్పాదక ఇంధనం |
|
8 |
పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారంపై పునరుద్ధరించిన అవగాహన ఒప్పందం (MoU) కింద సంయుక్త కార్యవర్గం ఏర్పాటు |
|
|
9 |
ప్రాజెక్టులపై సహకారం కోసం నీతి ఆయోగ్, నెదర్లాండ్స్ మధ్య సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన |
|
|
10 |
పుష్పాలకు సంబంధించి ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు |
వ్యవసాయం-పశు సంవర్ధకం |
|
11 |
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమల్ హస్బెండ్రీలో పాడి పరిశ్రమలో శిక్షణ కోసం ఇండో-డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు |
|
|
12 |
పశుసంవర్ధక-పాడి పరిశ్రమలో సహకారంపై భారత ప్రభుత్వ మత్స్య-పశుసంవర్ధక-పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖతో నెదర్లాండ్స్ వ్యవసాయ, మత్స్య, ఆహార భద్రత-పర్యావరణ మంత్రిత్వ శాఖల మధ్య సంయుక్త ఒడంబడిక |
|
|
13 |
ఆరోగ్య రంగంలో సహకారం/సమష్టి కృషిపై భారత వైద్య పరిశోధన మండలి, ఆరోగ్య పరిశోధన విభాగం, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నెదర్లాండ్స్ జాతీయ ప్రజారోగ్య పర్యావరణ సంస్థల మధ్య ఆసక్తి వ్యక్తీకరణ లేఖ |
ఆరోగ్యం |
|
14 |
సుంకాల లావాదేవీలలో పరస్పర పాలన సహకారంపై భారత్-నెదర్లాండ్స్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం |
కస్టమ్స్ |
|
15 |
ఉన్నత విద్యారంగంలో సహకారంపై భారత్- నెదర్లాండ్స్ మధ్య అవగాహన ఒప్పందం |
విద్య-సంస్కృతి |
|
16 |
విద్యా సహకారంపై భారత్, నెదర్లాండ్స్లోని నలంద- గ్రోనింగన్ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం |
|
|
17 |
లైడెన్ విశ్వవిద్యాలయ గ్రంథాలయాలు-భారత పురావస్తు సర్వే సంస్థ మధ్య అవగాహన ఒప్పందం |
|
The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal.
The Prime Minister conveyed his thoughts to the bereaved families in this hour of grief and prayed for the speedy recovery of the injured.
The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.
The Prime Minister’s Office posted on X;
“The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”
The loss of lives due to the capsizing of a boat in the South 24 Parganas district of West Bengal is deeply painful. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) July 13, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given…
পশ্চিমবঙ্গের দক্ষিণ ২৪ পরগনা জেলায় নৌকাডুবিতে প্রাণহানির ঘটনা অত্যন্ত বেদনাদায়ক। শোকসন্তপ্ত পরিবারগুলিকে জানাই সমবেদনা। আহতদের দ্রুত আরোগ্য কামনা করি।
— PMO India (@PMOIndia) July 13, 2026
প্রধানমন্ত্রীর জাতীয় ত্রাণ তহবিল থেকে প্রত্যেক মৃতের নিকটাত্মীয়কে ২ লক্ষ টাকা অনুদান দেওয়া হবে। আহতদের দেওয়া হবে ৫০,০০০…


