భారతదేశ అన్నదాతలను చూసి ప్రభుత్వం గర్వపడుతోందనీ, వారి జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఎక్స్‌లో ‘మైగవ్ఇండియా’ (MyGovIndia) పొందుపరిచిన కొన్ని సందేశాలకు ఆయన ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మన అన్నదాతలను చూసి మేం గర్వపడుతున్నాం. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి మేం ఎంత నిబద్ధతతో నడుచుకొంటున్నదీ ఈ కింద పొందుపరిచిన కొన్ని సందేశాలు ప్రధానంగా చాటిచెబుతున్నాయి’’.

#PMKisan

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report

Media Coverage

India’s 5G traffic surges 70% Y-o-Y: Nokia report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 ఏప్రిల్ 2026
April 01, 2026

Grassroots Heart, Global Vision: How PM Modi is Weaving Culture, Commerce & Confidence into Viksit Bharat