‘గ్లోబల్ సౌత్ కు చెందిన పలు దేశాలతో సహా 100కు పైగా దేశాలకు దాదాపు 300 మిలియన్డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ లను భారత్ సరఫరా చేసింది‘
‘అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానంచెబుతోంది‘
"భారతదేశానికి చెందిన పురాతన గ్రంథాలు ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలనిమనకు ప్రబోధిస్తాయి"
‘చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా భారత్ చర్యలు‘
“వైవిధ్యం స్థాయితో పనిచేసే భారతదేశ విధానం ఇతర దేశాలకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ గా మారుతుంది"

గౌరవనీయులు,ప్రముఖులు, ప్రతినిధులు, నమస్కారాలు!

 

జెనీవాలో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ సమావేశాలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక స్వాగతాభినందనలు. 75 ఏళ్ల పాటు ప్రపంచానికి సేవలందించిన చారిత్రాత్మక మైలురాయిని పూర్తి చేసినందుకు డబ్ల్యూహెచ్ ఒ ను అభినందిస్తున్నాను. 100 ఏళ్ల సర్వీసుకు చేరుకోబోయే వచ్చే 25 ఏళ్ల కాలానికి డబ్ల్యూహెచ్ లక్ష్యాలను నిర్దేశించుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను.

 

మిత్రులారా,

 

కోవిడ్-19 మహమ్మారి ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం అవసరాన్ని మనకు చూపించింది. ఈ మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలోని అనేక లోపాలను ఎత్తిచూపింది. ప్రపంచ వ్యవస్థల్లో స్థితిస్థాపకతను పెంపొందించడానికి సమిష్టి కృషి అవసరం.

 

మిత్రులారా,

 

ప్రపంచ ఆరోగ్య వాటా (ఈక్విటీ) ని పెంచాల్సిన అవసరాన్ని కూడా మహమ్మారి తెలియచేసింది. సంక్షోభ సమయంలో అంతర్జాతీయ సహకారానికి భారత్ తన నిబద్ధతను చాటుకుంది. దాదాపు 300 మిలియన్ వాక్సిన్ డోసులను 100 దేశాలకు పంపించాం.

వీటిలో చాలా దేశాలు గ్లోబల్ సౌత్ కు చెందినవి. రాబోయే సంవత్సరాల్లో వనరుల సమాన లభ్యతకు మద్దతు ఇవ్వడం డబ్ల్యూహెచ్ఓకు మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

 

మిత్రులారా,

 

అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానం చెబుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యం దిశగా మరో అడుగు ముందుకు వేయాలి. యోగా, ఆయుర్వేదం , ధ్యానం వంటి సాంప్రదాయ పద్ధతులు ఆరోగ్య సంబంధిత శారీరక, మానసిక ,సామాజిక అంశాలను పరిష్కరిస్తాయి.

డబ్ల్యూహెచ్ ఒ మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ను భారత్ లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ద్వారా చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం కూడా సంతోషంగా ఉంది.

 

మిత్రులారా,

 

ప్రపంచాన్ని ఒకే కుటుంబం - వసుధైక కుటుంబం - గా చూడాలని భారతదేశ ప్రాచీన గ్రంథాలు బోధిస్తాయి. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో ఈ ఏడాది జీ20 సదస్సు సందర్భంగా పనిచేస్తున్నాం. మంచి ఆరోగ్యం కోసం మన విజన్ 'వన్ ఎర్త్ వన్ హెల్త్'. మన పర్యావరణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి, మన దృష్టి కేవలం మానవులకు మాత్రమే పరిమితం కాదు. ఇది జంతువులు, మొక్కలు ,పర్యావరణంతో సహా మొత్తం పర్యావరణ వ్యవస్థకు విస్తరిస్తుంది.

 

మిత్రులారా,

 

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ లభ్యత, ప్రాప్యత పై పనిచేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా ఆరోగ్య మౌలిక సదుపాయాలను భారీగా పెంచడం కావచ్చు, లేదా లక్షలాది కుటుంబాలకు పారిశుధ్యం మరియు తాగునీరు అందించే డ్రైవ్ కావచ్చు; చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మన అనేక ప్రయత్నాలు ఉన్నాయి. భారతదేశ వైవిధ్యం స్థాయితో పనిచేసే విధానం ఇతరులకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ కావచ్చు. అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లో ఇలాంటి ప్రయత్నాలలోడబ్ల్యూహెచ్ ఒ కు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం.

 

మిత్రులారా,

 

అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో 75 ఏళ్లుగా డబ్ల్యూహెచ్ ఒ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. డబ్ల్యూహెచ్ ఒ వంటి ప్రపంచ సంస్థల పాత్ర గతంలో చాలా ముఖ్యమైనది. కానీ సవాళ్లతో నిండిన భవిష్యత్తులో ఇది మరింత ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతి ప్రయత్నానికి సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing

Media Coverage

India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Seychelles is an integral part of India’s MAHASAGAR Vision: PM Modi at the India and Seychelles joint press meet
February 09, 2026

Your Excellency, डॉक्टर पैट्रिक अर्मिनी,
दोनों देशों के delegates,
मीडिया के साथियों,
नमस्कार,

राष्ट्रपति अर्मिनी और उनके delegation का भारत में स्वागत करते हुए मुझे अत्यंत प्रसन्नता हो रही है।

सेशेल्स के राष्ट्रपति के रूप में चुने जाने पर मैं उन्हें 140 करोड़ भारतवासियों की ओर से हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ।

राष्ट्रपति के रूप में यह उनकी पहली भारत यात्रा है। उनकी यह यात्रा ऐसे शुभ वर्ष में हो रही है जब सेशेल्स का पचासवां स्वतंत्रता दिवस और हमारे राजनयिक संबंधों की पचासवीं वर्षगांठ मनाई जा रही है। मुझे विश्वास है कि ये milestones हमें निरंतर नई ऊंचाइयों को छूने के लिए प्रेरित करते रहेंगे।

Friends,

भारत और सेशेल्स के संबंध केवल राजनयिक संपर्क तक सीमित नहीं है। हिंद महासागर की लहरें सदियों से हमारे लोगों को जोड़ती आई हैं। इसके तटों पर दोनों देशों के बीच व्यापार बढ़ा, संस्कृतियाँ मिलीं और विश्वास की परंपराएँ मजबूत होती गईं।

India and Seychelles are connected not just by geography, but by history, trust and a shared vision for the future.

हमारा नाता कल, आज, और आने वाले कल का है। एक maritime neighbour और विश्वसनीय साझेदार के रूप में सेशेल्स भारत के MAHASAGAR Vision का अभिन्न अंग है। हमारा सहयोग जल, थल और नभ को समाहित करता है।

आज की चर्चाओं में हमने इस साझेदारी को और अधिक सशक्त बनाने का मार्ग प्रशस्त किया। अपने आर्थिक सहयोग को और सुदृढ़ बनाने के लिए नए अवसरों की तलाश जारी रखने पर हम सहमत हैं।

Local Currencies में व्यापार बढ़ाने के साथ साथ हम FinTech और Digital Solutions में भी आगे बढ़ेंगे।

विकास साझेदारी भारत–सेशेल्स संबंधों की मजबूत नींव रही है। हमारे सभी प्रयास सेशेल्स की प्राथमिकताओं और आवश्यकताओं पर आधारित रहे हैं। इस दिशा में आगे बढ़ते हुए आज हम 175 मिलियन डॉलर के Special Economic Package की घोषणा करने जा रहे हैं। यह पैकेज social housing, e-mobility, vocational training, स्वास्थ्य, रक्षा, और maritime security जैसे क्षेत्रों में ठोस परियोजनाओं को सपोर्ट देगा। इन पहलों से सेशेल्स के लोगों, विशेषकर युवाओं, के लिए रोज़गार और कौशल के नए अवसर सृजित होंगे।

सेशेल्स की capacity building में भारत के ITEC प्रोग्राम की महत्वपूर्ण भूमिका रही है। मुझे खुशी है कि सेशेल्स के civil servants की भारत में ट्रेनिंग के लिए आज MOU किया जा रहा है।

टेक्नॉलजी के क्षेत्र में करीबी सहयोग से हम अपने सहयोग को एक futuristic दिशा दे रहे हैं। आज Digital Transformation पर MOU हो रहा है। इसके तहत हम भारत का सफल अनुभव सेशेल्स के साथ साझा करेंगे।

स्वास्थ्य क्षेत्र में सेशेल्स के लिए भारत एक स्थिर और भरोसेमंद साझेदार रहा है। किफायती और quality medicines की supply, मेडिकल टूरिज़्म, और health infrastructure के विकास में हम सेशेल्स के साथ मिलकर आगे बढ़ेंगे। ऊर्जा और जलवायु के क्षेत्र में हमारा सहयोग sustainable development की साझा प्रतिबद्धता से प्रेरित है। हम renewable energy, resilience और climate-adaptive solutions पर अपने सहयोग को और विस्तार देंगे।

Friends,

Maritime neighbours के रूप में Blue Economy हमारे लिए स्वाभाविक सहयोग का क्षेत्र है। हम, Marine Research, Capacity Building, Data Sharing जैसे क्षेत्रों में भारत की विशेषज्ञता सेशेल्स के साथ साझा करेंगे।

रक्षा सहयोग और maritime सुरक्षा हमारी साझेदारी के महत्वपूर्ण स्तंभ हैं। Colombo Security Conclave से full member के तौर पर हम सेशेल्स का स्वागत करते हैं। इससे हमारा आपसी समन्वय सुदृढ़ होगा, और हिन्द महासागर में शांति और स्थिरता सुनिश्चित करने के प्रयासों को बल मिलेगा।

Together, we will shape not just bilateral cooperation, but a shared future for the Indian Ocean.

Friends,

भारत–सेशेल्स संबंधों की सबसे बड़ी शक्ति हमारे people-to-people ties हैं। सेशेल्स में बसे भारतीय समुदाय ने सेशेल्स के सामाजिक और आर्थिक जीवन में उल्लेखनीय योगदान दिया है। साथ साथ उन्होंने हमारी मित्रता को पीढ़ी दर पीढ़ी मजबूत भी किया है।

आज हमने पर्यटन, शिक्षा, संस्कृति और खेल के माध्यम इन संबंधों को और सशक्त बनाने पर विचार विमर्श किया। हम दोनों देशों के युवाओं के बीच आदान प्रदान बढ़ाने पर विशेष बल देंगे।

Friends,

आज की बैठक से यह स्पष्ट है कि भारत और सेशेल्स की साझेदारी एक नए चरण में प्रवेश कर रही है। सभी क्षेत्रों में आगे बढ़ने के लिए आज हम India-Seychelles Joint Vision जारी करने जा रहे हैं। यह Vision आने वाले वर्षों में हमारे सहयोग का roadmap बनेगा।

Excellency,

मैं एक बार फिर आपकी भारत यात्रा और भारत के प्रति आपकी अटूट मित्रता और प्रतिबद्धता के लिए आपका हृदय से आभार व्यक्त करता हूँ।