సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల కోసం తమిళనాడులోని మదురై నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరిన తొలి బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

“పుత్తాండు ప్రత్యేక పర్వదినం నేపథ్యంలో మదురై నుంచి వెరావల్‌కు ఒక ప్రత్యేక ప్రయాణం ప్రారంభమైంది. ఈ దిశగా విశిష్ట సౌరాష్ట్ర-తమిళ సంగమం #STSangamam వంటి వేడుక అత్యంత సానుకూల వాతావరణం సృష్టించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అలాగే మరొక ట్వీట్‌లో ఈ ఉత్తేజపూరిత, ఉత్సాహభరిత వాతావరణం ప్రశంసనీయమని ఆయన వ్యాఖ్యానించారు.

   ఈ మేరకు సౌరాష్ట్ర తమిళ సంగమం వేడుకల వాతావరణం నడుమ అక్కడికి ప్రయాణం గురించి ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

   “అద్భుతం! సౌరాష్ట్ర-తమిళ సంగమం #STSangamamపై ఉత్సాహం అంతకంతకూ ఇనుమడిస్తోంది” అని హర్షం వ్యక్తం చేశారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India adds record renewable energy capacity of about 30 GW in 2024

Media Coverage

India adds record renewable energy capacity of about 30 GW in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2025
January 12, 2025

Appreciation for PM Modi's Effort from Empowering Youth to Delivery on Promises