ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, శ్రీ లంక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ గోటబయ రాజపక్స తో టెలిఫోనులో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులు,  సమయోచిత పరిణామాలతో పాటు, ద్వైపాక్షిక, బహుపాక్షిక వేదికలలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించారు.  కొనసాగుతున్న కోవిడ్-19 సవాళ్ళ నేపథ్యంతో సహా సంబంధిత అధికారుల మధ్య క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించడానికి వారు అంగీకరించారు.

పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అనే భారతదేశ విధానం గురించి, ఈ సందర్భంగా, ప్రధానమంత్రి,  శ్రీలంక కు మరోసారి తెలియజేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vietnam group to invest $8.5 billion in Maharashtra

Media Coverage

Vietnam group to invest $8.5 billion in Maharashtra
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 8 ఏప్రిల్ 2026
April 08, 2026

Bold Vision, Tangible Wins: PM Modi’s India Leads in AI, EVs, Nuclear & Inclusive Entrepreneurship