ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘క్రియేటింగ్ సినర్జీస్ ఫార్ సీమ్లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్’ అంశం పై 2021 నవంబర్ 18న మధ్యాహ్నం 12 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద అశోక్హోటల్ లో ఏర్పాటైన సమావేశం యొక్క ముగింపుసదస్సు ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని ఫైనాన్శియల్ సర్వీసెస్ డిపార్ట్ మెంటు ఈసమావేశాన్ని 2021 నవంబర్ 17వ, 18వ తేదీల లో నిర్వహిస్తోంది. ఈ సమావేశం లో వివిధ మంత్రిత్వ శాఖ లు, బ్యాంకు లు, ఆర్థిక సంస్థల తో పాటు పరిశ్రమ ల ప్రతినిధులు కూడా పాలుపంచుకొంటారు.

ఈ సందర్భం లో కేంద్ర ఆర్థిక మంత్రి కూడా పాల్గొంటారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions