షేర్ చేయండి
 
Comments

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఆయన వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ని ఆయన వర్థంతి నాడు స్మరించుకొంటున్నాను. భారతదేశం యొక్క ఏకత్వాన్ని పెంపొందింపచేసే దిశ లో ఆయన చేసినటువంటి సాటిలేని ప్రయాసలకు గాను భారతదేశం లో ప్రతి ఒక్కరు ఆయన కు రుణపడి ఉన్నారు. ఆయన భారతదేశం ప్రగతి కోసం కఠోరం గా శ్రమించారు, మరి ఒక బలమైన మరియు సమృద్ధమైన దేశం ఏర్పడాలి అని ఆయన కలలు కన్నారు. మనం ఆయన కలల ను నెరవేర్చడం కోసం కంకణం కట్టుకొన్నాం.’’ అని పేర్కొన్నారు.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India's manufacturing PMI hits 31-month high, as factory orders surge on robust demand conditions

Media Coverage

India's manufacturing PMI hits 31-month high, as factory orders surge on robust demand conditions
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 జూన్ 2023
June 01, 2023
షేర్ చేయండి
 
Comments

Harnessing Potential, Driving Progress: PM Modi’s Visionary leadership fuelling India’s Economic Rise