ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మైక్రాన్‌ టెక్నాలజీ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రాతో సమావేశమయ్యారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం దిశగా ఆ సంస్థ ప్రణాళికలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“శ్రీ సంజయ్‌ మెహ్రోత్రా @MicronTech ప్రెసిడెంట్/సీఈవో గాంధీనగర్‌లో ప్రధానమంత్రి @narendramodiని కలుసుకున్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేదిశగా ఆ సంస్థ ప్రణాళికలపై వారు ఈ సందర్భంగా చర్చించారు” అని పేర్కొంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi