అంతర్జాతీయ గణితం ఒలింపియాడ్ లో భారతదేశం నాలుగో స్థానంలో నిలచింది. ఇది ఈ ఒలింపియాడ్ లో భారతదేశం ఇంతవరకు సాధించిన సర్వోత్తమ ఫలితం. భారతదేశం కనబరచిన ప్రశంసాయోగ్యమైన ప్రదర్శన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు.

 

భారతీయ సభ్యుల దళం నాలుగు బంగారు పతకాలతో పాటు ఒక వెండి పతకాన్ని కూడా గెలిచి మాతృభూమికి అందించింది.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రిందివిధంగా పేర్కొన్నారు:

 

‘‘అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో భారతదేశం తన అత్యుత్తమ ప్రదర్శన తో నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని అందించే విషయం.  ఈ ఒలింపియాడ్ లో పాల్గొన్న మన సభ్యుల దళం 4 స్వర్ణ పతకాలతో పాటు ఒక రజత పతకాన్ని గెలిచి వాటిని స్వదేశానికి తీసుకు వచ్చింది. ఈ ఘనత అనేక మంది ఇతర యువజనులకు ప్రేరణను కలిగించడం తో పాటు గణితశాస్త్రం మరింత ప్రజాదరణకు పాత్రం అయ్యేటట్లు తోడ్పడుతుంది.’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From school to PG, girls now outnumber boys

Media Coverage

From school to PG, girls now outnumber boys
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 మే 2026
May 01, 2026

From Stolen Treasures to Smart Trains: PM Modi’s Blueprint for a Proud, Connected, Self-Reliant India