ఒడియా నూతన సంవత్సరం, ‘మహా బిశుబా పనా సంక్రాంతి’ ల సందర్భాల ను పురస్కరించుకొని ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక ట్వీట్ లో, శ్రీ నరేంద్ర మోదీ ‘‘ప్రతి ఒక్కరికి ‘హ్యాపీ ఒడియా న్యూ ఇయర్’, అని పేర్కొన్నారు. ఆయన తన సదేశం లో ఇంకా ఈ కింది విధం గా రాశారు:
Happy Odia New Year! pic.twitter.com/PPjo1smM8e
— Narendra Modi (@narendramodi) April 14, 2021


