ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌) యోజ‌న కింద దేశ‌వ్యాప్తంగా 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, సంపూర్ణ విద్యావిధానం అనుస‌రిస్తాయి. ఎన్ఇపి స్ఫూర్తితో  పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మందికి ప్ర‌యోజ‌నం అందించ‌డం ఖాయ‌మ‌ని శ్రీ మోదీ అన్నారు.

ఆయ‌న ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

“#TeachersDay సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌)  యోజ‌న కింద‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మం ప్ర‌క‌టిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎన్ఇపి సంపూర్ణ స్ఫూర్తితో ప‌ని చేస్తూ ఇవి మోడ‌ల్ పాఠ‌శాల‌లుగా మార‌తాయి”.

“పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, స‌మ‌గ్ర న‌మూనా అనుస‌రిస్తాయి. ఒక‌ప‌క్క‌న అభ్యాసం చేస్తూనే మ‌రో ప‌క్క అన్వేష‌ణాత్మ‌క‌మైన బోధ‌న‌కు ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. ఆధునిక టెక్నాల‌జీ, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, క్రీడా వ‌స‌తులు ఎన్నో ఇందులో ఉంటాయి”.

“ఇటీవ‌ల సంవ‌త్స‌రాల్లో నూత‌న విద్యా విధానం విద్యా రంగాన్ని ప‌రివ‌ర్తితం చేసింది. పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు ఎన్ఇపి స్ఫూర్తితో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌న్న విష‌యంలో సందేహం లేదు”.

ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌) యోజ‌న కింద దేశ‌వ్యాప్తంగా 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, సంపూర్ణ విద్యావిధానం అనుస‌రిస్తాయి. ఎన్ఇపి స్ఫూర్తితో  పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మందికి ప్ర‌యోజ‌నం అందించ‌డం ఖాయ‌మ‌ని శ్రీ మోదీ అన్నారు.

ఆయ‌న ఈ మేర‌కు ట్వీట్ చేశారు.

“#TeachersDay సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా (పిఎం-శ్రీ‌)  యోజ‌న కింద‌ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 14,500 పాఠ‌శాల‌ల స్థాయి పెంపు, అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మం ప్ర‌క‌టిస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎన్ఇపి సంపూర్ణ స్ఫూర్తితో ప‌ని చేస్తూ ఇవి మోడ‌ల్ పాఠ‌శాల‌లుగా మార‌తాయి”.

“పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు విద్యాబోధ‌న‌లో ఆధునిక‌, ప‌రివ‌ర్తిత‌, స‌మ‌గ్ర న‌మూనా అనుస‌రిస్తాయి. ఒక‌ప‌క్క‌న అభ్యాసం చేస్తూనే మ‌రో ప‌క్క అన్వేష‌ణాత్మ‌క‌మైన బోధ‌న‌కు ఇవి ప్రాధాన్యం ఇస్తాయి. ఆధునిక టెక్నాల‌జీ, స్మార్ట్ క్లాస్ రూమ్ లు, క్రీడా వ‌స‌తులు ఎన్నో ఇందులో ఉంటాయి”.

“ఇటీవ‌ల సంవ‌త్స‌రాల్లో నూత‌న విద్యా విధానం విద్యా రంగాన్ని ప‌రివ‌ర్తితం చేసింది. పిఎం-శ్రీ పాఠ‌శాల‌లు ఎన్ఇపి స్ఫూర్తితో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయ‌న్న విష‌యంలో సందేహం లేదు”.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
FPOs’ sales rise via commodity exchanges in FY26

Media Coverage

FPOs’ sales rise via commodity exchanges in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 మే 2026
May 11, 2026

Society Above Politics: PM Modi’s Call for a Stronger, Self-Reliant & Sacred Bharat