బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవనీయ రోడ్రిగో పాజ్ పెరీరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"బొలీవియా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ రోడ్రిగో పాజ్ పెరీరా గారికి హృదయపూర్వక అభినందనలు. భారత్-బొలీవియా మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు చాలా కాలంగా మన పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి మద్దతునిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో మన ఉమ్మడి పురోగతి, శ్రేయస్సు కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు నేను ఎదురుచూస్తున్నాను.

@Rodrigo_PazP”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Budget 2026 aims to build job-ready, formal talent base, say experts

Media Coverage

Budget 2026 aims to build job-ready, formal talent base, say experts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 ఫెబ్రవరి 2026
February 03, 2026

Modi Hai Toh Mumkin Hai: India Gains Competitive Boost in US Market, Slamming Doubters