QuotePM chairs 17th PRAGATI meeting, reviews progress in several sectors
QuotePRAGATI: PM reviews progress towards handling and resolution of grievances related to the telecom sector
QuoteTelecom Sector: PM emphasizes the need for improving efficiency, and fixing accountability at all levels
QuotePM Modi underlines Government’s commitment to provide Housing for All by 2022
QuotePM reviews progress of vital infrastructure projects in railway, road, port, power & natural gas sectors spread over several states
QuoteAssess the progress of Ease of Doing Business based on the parameters in World Bank’s report: PM to Secretaries

చురుకైన పాలన, సకాలంలో అమలు అనే నినాదంతో నిర్వహిస్తున్నప్రగతి పథకం ఐదవ సమీక్ష లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్న ప్రాజెక్టులు, పథకాలు, సేవలకు సంబంధించిన అంశాలపై ప్రధాని సమీక్ష నిర్వహించారు.

పేదల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో తపాల సేవలను మెరుగుపర్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. తపాల కార్యలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మనియార్డర్, తపాల పొదుపు ఖాతాలు, సకాలంలో సేవలను అందించడం, బట్వాడ లో జాప్యం లేకుండా చూడడం మొదలైన అంశాల్ని మరింత మెరుగు పర్చాలని ప్రధాని సూచించారు.

|

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, రాజస్థాన్,గుజరాత్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే, రహదారులు, విద్యుత్, టెలీకమ్యునికేషన్, వ్యవసాయ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతిపై ప్రధాని సమీక్ష జరిపారు. చెన్నై మెట్రో కారిడార్, పశ్చిమ రవాణ కారిడార్ ప్రాజెక్టుల తీరుతెన్నులపైనా మోదీ సమీక్షలో చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో వేగం పెంచడం ద్వారా త్వరిత గతిన ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలని ప్రధాని సూచించారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ సేవలను విస్తృత పరచాలని నరేంద్ర మోదీ కోరారు. సాధారణ ప్రజానీకానికి మొబైల్ అనుసంధానత అత్యంత ఆవశ్యకమని మోదీ అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఇది అత్యతం అవసరమని ప్రధాని అన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రధాని కోరారు.

|

నేరాలు, నేరస్థులను పట్టుకునే నెట్వర్క్, వ్యవస్థలు (సీసీటీఎన్ ఎస్) పథకంలో భాగంగా కర్ణాటక, అసోం, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో పోలీస్టేషన్లో అధికారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీటిని మరింత అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు కృషి చేయాలని ప్రధాని కోరారు.

 
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin

Media Coverage

Indian economy 'resilient' despite 'fragile' global growth outlook: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి సమావేశం
May 21, 2025

హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఖాతాలో చేసిన పోస్టు:

‘‘హర్యానా ముఖ్యమంత్రి శ్రీ @NayabSainiBJP ప్రధానమంత్రి @narendramodiతో సమావేశమయ్యారు. @cmohry’’