India shares the ASEAN vision for the rule based societies and values of peace: PM
We are committed to work with ASEAN nations to enhance collaboration in the maritime domain: PM Modi

ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, "నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.

"ఆసియాన్- భారతదేశం భాగస్వామ్య స్వభావం గణనీయంగా అభివృద్ధి చెందింది", అని కూడా ప్రధాని అన్నారు.

గత 25 ఏళ్లలో భారతదేశం, ఆసియాన్ ప్రాంతాల మధ్య వాణిజ్యం 25 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, "పెట్టుబడులు బలంగా పెరుగుతున్నాయి. మేము మరింత వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటాము మరియు మా వ్యాపార వర్గాల మధ్య ఎక్కువ పరస్పర చర్యల కోసం కృషి చేస్తాము."అని అన్నారు.

భారతదేశానికి ఆసియాన్ నాయకులను స్వాగతిస్తూ, వారు సమిష్టిగా రావడం భారతీయ ఉత్సవానికి మరింత శోభాయమానం వస్తుందని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలోని రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆసియాన్ నేతలు గౌరవ అతిధులుగా ఉంటారు.

 

 

 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India