లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”
Lieutenant Governor of Ladakh, Shri @KavinderGupta met Prime Minister @narendramodi. pic.twitter.com/hJROT9lC4Z
— PMO India (@PMOIndia) August 2, 2025


