EU High Representative for Foreign Affairs and Security Policy meets PM Modi
PM and Ms. Mogherini agree on the need to strengthen security cooperation between India and EU

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూరోపియన్ యూనియన్ హై రెప్రజెంటేటివ్ ఫర్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ పాలిసి ఫెడరికా మొఘెరిని
ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మొఘెరిని లు పరస్పర ప్రయోజనాలు కలిగిన ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాలపై చర్చలు జరిపారు. భారతదేశం మరియు ఇయు ల మధ్య భద్రత సహకారాన్ని, మరీ ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఈ విధమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రధాన మంత్రి, మొఘరిని లు ఒప్పుకొన్నారు.

గడచిన ఇండియా-ఇయు శిఖరాగ్ర సమావేశం సందర్భంగా 2016 మార్చి నెలలో బ్రసెల్స్ లో తన పర్యటన విజయవంతం కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకొన్నారు. 2017 అక్టోబరు నెలలో భారతదేశంలో జరుగనున్న ఇండియా-ఇయు శిఖరాగ్ర సమావేశం కోసం తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi