ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ పర్యావరణ దినం నాడు ఇచ్చిన సందేశంలో, ఈ రోజు మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలోను మరియు మెరుగైన భూమిని పెంచి పోషించుకోవడంలోను మన వచనబద్ధతను పునరుద్ఘటించవలసిన రోజు అని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశగా పరిశ్రమిస్తున్న వ్యక్తులు మరియు సంస్థల అభిలాషకు, దృఢ సంకల్పానికి ప్రధాన మంత్రి తన సందేశంలో వందనాలు అమర్పించారు.
ప్రపంచ పర్యావరణ దినం సందర్బంగా ప్రధాన మంత్రి, ‘‘మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలోను మరియు మెరుగైన భూమిని పెంచి పోషించుకోవడంలోను మన వచనబద్ధతను పునరుద్ఘటించవలసిన రోజు ఇది.
పర్యావరణాన్ని కాపాడే దిశగా పరిశ్రమిస్తున్న వ్యక్తులు మరియు సంస్థల అభిలాషకు, దృఢ సంకల్పానికి ప్రధాన మంత్రి తన సందేశంలో వందనాలు.
ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఎంపిక చేసిన ప్రజలను ప్రకృతిలో అనునసంధానించడం అంటే మనతో మనం అనుసంధానం కావడమే తప్ప మరొకటి కాదు’’ అని తన సందేశంలో పేర్కొన్నారు.
#WorldEnviromentDay is the right time to reaffirm our commitment to protecting our environment and nurturing a better planet. pic.twitter.com/DE3dnrX6L2
— Narendra Modi (@narendramodi) June 5, 2017
We salute the will & determination of all those individuals & organisations working towards protecting the environment. #WorldEnviromentDay
— Narendra Modi (@narendramodi) June 5, 2017
This year’s theme of ‘Connecting People to Nature’ is nothing but getting connected with ourselves. #WithNature https://t.co/ZXl59gj8ra
— Narendra Modi (@narendramodi) June 5, 2017


