అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ నగోజీ ఒకాన్జో-ఇవియెలా పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు:

‘‘మీరు వ్యక్తం చేసిన వెల కట్టలేనటువంటి అభిప్రాయాలకు, మీరు అందిస్తున్న మద్దతుకు నా ధన్యవాదాలు. అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేటట్లు చూడటంలోనూ, ప్రపంచం అంతటా మానవ జీవనంలో మంచి మార్పులను తీసుకు రావడంలోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్, కృత్రిమ మేధ, డేటాను పాలనలో భాగంగా చేయడానికి పెద్దపీట వేయడం కీలకం.@NOIweala”

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
RBI Revises FY27 GDP Growth Forecast Up To 6.7%; Sees Indian Economy Staying Resilient

Media Coverage

RBI Revises FY27 GDP Growth Forecast Up To 6.7%; Sees Indian Economy Staying Resilient
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 05 ఆగష్టు 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi