విషు పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“విషు పర్వదినం నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు, ఈ ఏడాదంతా మీరు చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Vishu greetings to everyone. Wishing you all a great year ahead. pic.twitter.com/rZeLLSy93r
— Narendra Modi (@narendramodi) April 15, 2023


