తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వం మీద పౌరులు చేసిన ట్వీట్లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.2014 తరువాత తమకు ప్రభుత్వం పనితీరు ఎందుకు నచ్చిందో పేర్కొంటూ ఆ ట్వీట్లు  వచ్చాయి.

ప్రధాని ఇలా ట్వీట్ చేశారు;

“ఉదయం నుంచి పౌరులు చేస్తున్న అనేక  ట్వీట్లు చూస్తున్నా. 2014 తరువాత మన ప్రభుత్వం ఎందుకు నచ్చిందో ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు. అలాంటి ప్రేమపూర్వక సందేశాలు ప్రజలకోసం మరింత కష్టపడి  పనిచేసేలా చేస్తాయి.”

 

పౌరుల ట్వీట్స్ పంచుకుంటూ ప్రధాని ఇలా అన్నారు:

“గడిచిన 9ఏళ్లలో ఎంతో చేశాం. ముందు ముందు ఇంకా ఎంతో చేస్తాం. అమృతకాలంలో బలమైన సుసంపన్నమైన దేశాన్ని నిర్మిస్తాం "

 

“భారత ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వలన ఇవన్నీ సాధించగలిగాం. చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చగాలిగాం. ఇలాంటి అండ వలన వచ్చే బలం అంతా ఇంతా కాదు.”

 

“ఎన్ డీ యే ప్రభుత్వం ప్రజల జీవితాలలో మార్పు తీసుకువచ్చి భారత అభివృద్ధి యాత్రను వేగవంతం చేసింది"

 

“140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చగలిగే అవకాశం దక్కటం నాకెంతో ఆనందంగా ఉంది"

 

“I am truly humbled to have got the opportunity to fulfil the aspirations of 140 crore Indians.”

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy set for robust growth, stronger markets after May 1: WTC

Media Coverage

Indian economy set for robust growth, stronger markets after May 1: WTC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఏప్రిల్ 2026
April 22, 2026

One Nation, One Vision: PM Modi Delivers Healthcare Revolution, Security Revenge & Economic Self-Reliance