India’s vibrant democracy and conducive ease of doing business environment make it an attractive investment destination: PM
India is playing the role of the pharmacy to the world. We’ve provided medicines to around 150 countries so far during this pandemic: PM
The Indian story is strong today and will be stronger tomorrow: PM Modi

కెనడాలో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా సదస్సులో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసం చేశారు. 

రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులకు, వ్యాపారాలకు స్నేహపూర్వక విధానాలు, పాలనలో పారదర్శకత, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల బృందాలతో పాటు భారీ పెట్టుబడి పారామితులతో భారతదేశం ఒకే ఒక వివాదరహిత దేశంగా ప్రకాశిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సంస్థాగత పెట్టుబడిదారులు, తయారీదారులు, పర్యావరణ ఆవిష్కరణ వ్యవస్థల మద్దతుదారులు, మౌలిక సదుపాయాల సంస్థలతో సహా ప్రతి ఒక్కరికీ భారతదేశంలో అవకాశం ఉందని ఆయన అన్నారు.

కోవిడ్ అనంతర ప్రపంచంలో, భారతదేశం స్థితిస్థాపకత చూపించి, తయారీ, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించిన వివిధ రకాల సమస్యలను అధిగమించడానికి పరిష్కారాల భూమిగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు.  రవాణా రాకపోకలకు అంతరాయం ఉన్నప్పటికీ, 400 మిలియన్ల మందికి పైగా రైతులు, మహిళలు, పేదలతో పాటు అవసరమైన ప్రజలందరి బ్యాంకు ఖాతాల్లోకి కొద్ది రోజుల్లోనే నేరుగా నగదు సహాయాన్ని పంపిణీ చేసినట్లు ఆయన తెలియజేశారు.  మహమ్మారి కారణంగా నెలకొన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా రూపొందించిన పాలనాపరమైన నిర్మాణాలు, వ్యవస్థల బలాన్ని ఇది చూపిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

దేశం మొత్తం కఠినమైన లాక్ డౌన్ లో ఉన్న సమయంలో కూడా, భారతదేశం సుమారు 150 దేశాలకు ఔషధాలను అందిస్తూ, ప్రపంచానికి ఫార్మసీ పాత్రను పోషించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఏడాది మార్చి-జూన్ నెలల కాలంలో వ్యవసాయ ఎగుమతులు 23 శాతం మేర పెరిగాయని ఆయన తెలిపారు.  మహమ్మారికి ముందు, భారతదేశం పి.పి.ఈ. కిట్లను తయారు చేయలేదు, కాని నేడు భారతదేశం ప్రతి నెలా మిలియన్ల కొద్దీ పి.పి.ఈ. కిట్లను తయారు చేయడంతో పాటు, వాటిని ఎగుమతి కూడా చేస్తోందని ఆయన తెలియజేశారు.   కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి, ప్రపంచం మొత్తానికి సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

స్నేహపూర్వక వ్యాపార వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియజేయడం ద్వారా, భారతదేశం యొక్క చరిత్ర ఎలా బలపడుతోందో ప్రధానమంత్రి వివరించారు.  ఎఫ్.‌డి.ఐ. విధానాన్ని సరళీకృతం చేయడం, సార్వభౌమ సంపద మరియు పింఛను పెన్షన్ నిధుల కోసం స్నేహపూర్వక పన్ను విధానాన్ని రూపొందించడం, బలమైన బాండ్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి గణనీయమైన సంస్కరణలను తీసుకురావడం, ఛాంపియన్ రంగాలకు ప్రోత్సాహకాలు వంటి చర్యలను ఆయన వివరించారు.  ఔషధాలు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి రంగాల్లోని పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని ఆయన చెప్పారు.  పెట్టుబడిదారులకు ఉన్నత స్థాయి శ్రద్ధ మరియు సమర్థవంతమైన హ్యాండ్ హోల్డింగ్ ఉండేలా చూడడానికి అంకితభావంతో పనిచేసే కార్యదర్శుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు.  విమానాశ్రయాలు, రైల్వేలు, రహదారులు, విద్యుత్ ప్రసార మార్గాలు మొదలైన రంగాలలోని ఆస్తుల ద్వారా ముందస్తుగా డబ్బు ఆర్జించడాన్ని ఆయన నొక్కి చెప్పారు.  ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ద్వారా డబ్బు ఆర్జించడానికి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల సంస్థలు మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడుల సంస్థలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

ఈ రోజు భారతదేశం మనస్తత్వాలతో పాటు మార్కెట్లలోనూ వేగంగా మార్పు చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  ఇది కంపెనీల చట్టం ప్రకారం వివిధ నేరాలను సడలింపు మరియు విచక్షణారహితంగా మార్చే ప్రయాణాన్ని ప్రారంభించింది.  అంతర్జాతీయ అన్వేషణ సూచిక ర్యాంకులలో భారతదేశం 81 నుంచి 48 కి పెరిగిందనీ, గత 5 సంవత్సరాలలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్న సులభతరం వ్యాపార ర్యాంకింగులలో 142 నుంచి 63 కి పెరిగిందని ఆయన తెలియజేశారు. 

ఈ మెరుగుదల కారణంగా, 2019 జనవరి నుండి 2020 జూలై వరకు సంస్థాగత పెట్టుబడిదారుల నుండి భారతదేశానికి సుమారు 70 బిలియన్ డాలర్లు వచ్చాయని ప్రధానమంత్రి చెప్పారు.  2013 నుండి 2017 వరకు మధ్య నాలుగు సంవత్సరాలలో పొందిన పెట్టుబడులకు ఇది దాదాపు సమానం.  భారతదేశంలో ప్రపంచ పెట్టుబడిదారుల సమాజంలో నిరంతర విశ్వాసం 2019 లో ప్రపంచ ఎఫ్.డి.ఐ. ల ప్రవాహం 1 శాతం తగ్గగా, భారతదేశంలోకి ఎఫ్.డి.ఐ. 20 శాతం పెరిగిన విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఈ ఏడాది మొదటి 6 నెలల్లో కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా భారతదేశం ఇప్పటికే 20 బిలియన్ డాలర్లకు పైగా అందుకుందని ప్రధానమంత్రి చెప్పారు.  కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎదురైన పరిస్థితులపై భారతదేశం ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించిందని ఆయన తెలిపారు.  పేదలకు, చిన్న వ్యాపారాలకు ఉపశమన మరియు ఉద్దీపన ప్యాకేజీలు అందజేసినట్లు ఆయన చెప్పారు.  అదే సమయంలో నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడానికి ఈ అవకాశం మరింత ఉత్పాదకత మరియు శ్రేయస్సును కలిగించింది. 

విద్య, కార్మిక, వ్యవసాయ రంగాలలో భారతదేశం త్రిముఖ సంస్కరణలను చేపట్టిందని ప్రధానమంత్రి చెప్పారు.  ఈ సంస్కరణలు దాదాపు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేశాయి.  కార్మిక, వ్యవసాయ రంగాలలో పాత చట్టాల సంస్కరణలను భారతదేశం నిర్ధారించిందని ఆయన అన్నారు.  ప్రభుత్వ భద్రతా వలయాలను బలోపేతం చేస్తూ ప్రైవేట్ రంగంలో ఎక్కువ భాగస్వామ్యాన్ని వారు నిర్ధారిస్తారు.  వ్యవస్థాపకులకు మరియు మన కష్టపడి పనిచేసే ప్రజలకు ఇది పరస్పర విజయం పరిస్థితికి దారి తీస్తుంది.  విద్యా రంగంలో సంస్కరణలు మన యువత ప్రతిభను మరింత మెరుగుపరుస్తాయనీ, మరిన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు భారతదేశానికి రావడానికి వేదికగా నిలిచాయనీ, ఆయన వివరించారు. 

కార్మిక చట్టాలలో సంస్కరణలు, లేబర్ కోడ్ల సంఖ్యను బాగా తగ్గిస్తాయి.  ఉద్యోగి మరియు యజమాని స్నేహపూర్వకంగా ఉంటారు. వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మరింత పెంచుతాయని ప్రధానమంత్రి వివరించారు.  వ్యవసాయ రంగంలో సంస్కరణలు చాలా దగ్గరయ్యాయనీ, రైతులకు ఎక్కువ ఎంపిక ఇవ్వడంతో పాటు ఎగుమతులను పెంచుతున్నాయని ఆయన చెప్పారు.  ఆత్మ నిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారతదేశాన్ని నిర్మించటానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు తోడ్పడతాయనీ, స్వావలంబన కోసం కృషి చేయడం ద్వారా ప్రపంచ మంచి మరియు శ్రేయస్సు కోసం తోడ్పడాలని కోరుకుంటున్నామనీ, ఆయన పేర్కొన్నారు.  విద్యారంగంలో భాగస్వామిగా, తయారీ లేదా సేవల్లో పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యవసాయ రంగంలో సహకరించడానికి భారతదేశం ఒక అనుకూలమైన ప్రదేశమని ఆయన ఎత్తిచూపారు.

భారతదేశం-కెనడా ద్వైపాక్షిక సంబంధాలు భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు మరియు అనేక సాధారణ ప్రయోజనాల ద్వారా నడుస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు.  మన మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలు మన బహుముఖ సంబంధానికి సమగ్రమని ఆయన అన్నారు.  అతిపెద్ద మరియు అత్యంత అనుభవజ్ఞులైన మౌలిక సదుపాయాల పెట్టుబడిదారులకు కెనడా నిలయంగా ఉందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు.  కెనడా కు చెందిన పింఛను నిధులు భారతదేశంలో నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయని ఆయన అన్నారు.  రహదారులు, విమానాశ్రయాలు, సరకు రవాణా, టెలికాం, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాలలో ఇప్పటికే చాలా మంది గొప్ప అవకాశాలను కనుగొన్నారు.  చాలా సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న కెనడాకు చెందిన పరిపక్వ పెట్టుబడిదారులు మాకు ఉత్తమ రాయబారులుగా ఉండగలరని ఆయన పేర్కొన్నారు.  వారి అనుభవం, విస్తరించడానికి మరియు వైవిధ్యపరచడానికీ వారి ప్రణాళిక కెనడాకు చెందిన ఇతర పెట్టుబడిదారులకు కూడా ఇక్కడకు రావడానికి అత్యంత విశ్వసనీయమైన సాక్ష్యంగా నిలుస్తుంది.  కెనడా పెట్టుబడిదారులకు భారతదేశంలో ఎటువంటి అవరోధాలు, అడ్డంకులు లేకుండా చూస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।