తమిళ నాడు లో శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దైవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.

 

శ్రీ కంబన్ మహనీయుడు తన రామాయణాన్ని మొట్టమొదటి సారి గా ఈ దేవాలయం లోనే వినిపించగా, అటువంటి కంబ రామాయణం లోని పదాల యొక్క ఆలాపన ను ప్రధాన మంత్రి ఆలకించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘ శ్రీ రంగనాథస్వామి దేవాలయం లో ప్రార్థించే అవకాశం దక్కినందుకు గౌరవాన్వితుడిని అయినట్లు గా భావించాను. ఈ దేవాలయం తో ప్రభువు శ్రీ రాము ని కి ఉన్న అనుబంధం దీర్ఘకాలికమైంది. ప్రభువు శ్రీ రాముడు ఆరాధించినటువంటి దైవం యొక్క అనుగ్రహం నాకు లభించడం తో ధన్యుడి ని అయినట్లు గా నాకు అనిపించింది.’’

 

 

The Prime Minister also listened to verses of the Kamba Ramayan at the temple.

 

"Listening to verses of the Kamba Ramayan at the Sri Ranganathaswamy Temple is an experience I will cherish for my entire life. The fact that this is the very Temple where the great Kamban first publically presented his Ramayan makes it more noteworthy."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s metal exports ride global electrification wave

Media Coverage

India’s metal exports ride global electrification wave
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Chamba, Himachal Pradesh
August 08, 2026

The Prime Minister, Shri Narendra Modi, condoled loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh. "My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest", Shri Modi stated.

The Prime Minister posted on X:

The loss of lives due to a mishap in Chamba, Himachal Pradesh, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. May those injured recover at the earliest: PM @narendramodi