లండన్ లోని ప్రసిద్ధ ఎబీ రోడ్ స్టూడియోస్ లో భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని వినిపించడం కోసం 100 వాద్య యంత్రాలతో కూడిన బ్రిటిష్ ఆర్కెస్ట్రా అయిన ‘ద రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ను నిర్వహించినందుకు గాను భారతదేశాని కి చెందిన సంగీతకారుడు మరియు గ్రేమీ పురస్కార విజేత శ్రీ రికీ కేజ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

శ్రీ రికీ కేజ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘అద్భుతం. ఇది భారతదేశం లో ప్రతి ఒక్కరూ తప్పక గర్వపడేటట్లు చేసేదే.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
British Couple Praises 'Excellent' Indian Railways After Travelling With 2-Month-Old Baby

Media Coverage

British Couple Praises 'Excellent' Indian Railways After Travelling With 2-Month-Old Baby
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 మే 2026
May 15, 2026

Viksit Bharat Unleashed: PM Modi's Blueprint Delivers Energy Independence, Tech Boom, and Diplomatic Dominance