వీర్ సావర్‌కర్ గారి కి ఆయన పుణ్య తిథి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘వీర్ సావర్‌కర్ గారి కి ఆయన పుణ్య తిథి సందర్భం లో ఇదే శ్రద్ధాంజలి. మన దేశం యొక్క స్వాతంత్య్రం పట్ల మరియు మన దేశం యొక్క సమగ్రత పట్ల ఆయన చాటినటువంటి అచంచలమైన సమర్పణ భావాన్ని మరియు ఆయన యొక్క పరాక్రమ భరితమైన ఉత్సాహాన్ని భారతదేశం సదా స్మరించుకొంటుంది. ఆయన అందించిన సేవ లు మన దేశం యొక్క అభివృద్ధి కోసం మరియు మన దేశం యొక్క సమృద్ధి కోసం పాటుపడడాని కి మనకు ప్రేరణ ను ఇస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat

Media Coverage

Why ‘G RAM G’ Is Essential For A Viksit Bharat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 జనవరి 2026
January 12, 2026

India's Reforms Express Accelerates: Economy Booms, Diplomacy Soars, Heritage Shines Under PM Modi