మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జీ జయంతి ఈ రోజు.. ఈ సందర్భంగా, ఆయనకు నేను నివాళులు అర్పిస్తున్నాను.’’
On his birth anniversary today, my tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji.
— Narendra Modi (@narendramodi) August 20, 2025


