అంతర్జాతీయ గ్యాస్ ధరల పెరుగుదల నుంచి భారత వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా దేశీయ గ్యాస్ ధరలపై ప్రభావం పడకుండా సవరణను ఆమోదిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

దీనిపై కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“సవరించిన దేశీయ గ్యాస్ ధరలకు సంబంధించి మంత్రిమండలి నిర్ణయం వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తుంది. దీన్ని ఈ రంగానికి సానుకూల పరిణామంగా పరిగణించాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi