గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజు మనం గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్నామన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని కొన్ని సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘హేపీ రిపబ్లిక్ డే.

ఈ రోజు, మనం గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్నాం. మనం మనకు రాజ్యాంగాన్ని రూపొందించి,  ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం, ఐక్యత లు నిండిన మార్గంలో మన అభివృద్ధి ప్రయాణం ముందుకు సాగిపోయేటట్లుగా జాగ్రత్తలు తీసుకొన్న మహా పురుషులకు, మహా మహిళలకు మనం మన శిరసులను వంచి నమస్కరిద్దాం.  ఈ సందర్భం మన రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించుకొనే దిశలో మన ప్రయత్నాలను బలపరచి, ఒక శక్తియుక్త, సమృద్ధ భారత్‌ను నిర్మించే దిశగా పనిచేయడానికి మనకు ప్రేరణనివ్వాలని నేను కోరుకొంటున్నాను.’’

“गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं!

आज हम अपने गौरवशाली गणतंत्र की 75वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हम उन सभी महान विभूतियों को नमन करते हैं, जिन्होंने हमारा संविधान बनाकर यह सुनिश्चित किया कि हमारी विकास यात्रा लोकतंत्र, गरिमा और एकता पर आधारित हो। यह राष्ट्रीय उत्सव हमारे संविधान के मूल्यों को संरक्षित करने के साथ ही एक सशक्त और समृद्ध भारत बनाने की दिशा में हमारे प्रयासों को और मजबूत करे, यही कामना है।”

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Apple grows India foothold, enlists big Indian players as suppliers

Media Coverage

Apple grows India foothold, enlists big Indian players as suppliers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 మార్చి 2025
March 20, 2025

Citizen Appreciate PM Modi's Governance: Catalyzing Economic and Social Change