నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న ప్రగాఢమైన మైత్రి బంధాలను మరింత దృఢతరం చేయడం కోసం, ఉభయ దేశాల పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం కలసి పనిచేయాలన్న ఆకాంక్షనను  ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ విధంగా పేర్కొన్నారు :

‘‘శ్రీ @kpsharmaoli , నేపాల్ కు ప్రధాని గా మీరు నియమితులైన సందర్బంగా మీకు అభినందనలు. మన ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢ మైత్రీ సంబంధాలను మరింతగా దృఢతరం చేయడం కోసం,  మన ఉభయ దేశాల ప్రజల ప్రగతి కోసం, సమృద్ధి కోసం మన మధ్య పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం మీతో కలసి పని చేయాలని నేను ఎదురుచూస్తున్నాను. @PM_nepal_’’ .

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional