ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట కారణంగా ప్రాణహాని కలిగినందుకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో తొక్కిసలాట ఘటన గురించి తెలిసి  బాధపడ్డాను. ఈ దుర్ఘటనలో ఆప్తులను కోల్పోయిన వారికి కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేతనైన అన్ని విధాలుగానూ సహాయక చర్యల్ని చేపడుతోంది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)”
 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi