PM visits Tulsi Manas Temple & Durga Mata Temple in Varanasi
Stamps have a special place in society. They are a wonderful way to preserve our history: PM Modi

చరిత్రాత్మకమైన తులసీ మానస్ దేవాలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పూట సందర్శించారు. ఈ సందర్భంగా ‘‘రామాయణం’’పై ఒక తపాలా బిళ్ల ను ఆయన విడుదల చేశారు.

ఈ ఘట్టం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టంచేస్తూ, రామాయణ ఇతివృత్తానికి సంబంధించిన ఒక స్టాంపు తులసీ మానస్ దేవాలయం ఆవరణలో విడుదల అవుతున్నదంటే, ఆ స్టాంపులకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ తపాలా బిళ్లలు మన చరిత్రను పరిరక్షించుకొనేందుకు ఒక అద్భుతమైన మార్గం అని కూడా ఆయన చెప్పారు. భగవాన్ రాముని జీవితం మరియు ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఎలా ప్రేరణను అందిస్తున్నాయో ఆయన వివరించారు.

ఆ తరువాత దుర్గా మాత దేవాలయాన్ని మరియు దుర్గా కుండాన్ని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

 

 పూర్తి ప్రసంగ పాఠాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees

Media Coverage

Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జూలై 2026
July 18, 2026

From Solar Canals to Hydrogen Mobility: Hon’ble PM Modi’s Blueprint for a Sustainable & Self-Reliant India